వినాయక చవితి పూజ ఇంట్లో ఎలా చేయాలి (How to do Vinayaka Chavithi Pooja at home)
పరిచయం, వినాయక చవితి పండగ హిందూ సంప్రదాయాల్లో వైశాఖమాసం చాలా ముఖ్యమైంది. మరియు పవిత్రమైన రోజును కూడా భావిస్తారు. వైశాఖ మాసంలో వచ్చే శుక్ల పక్ష చతుర్థి తిధిని వినాయక చతుర్థి అంటారు..! Story of Vinayaka Chavithi Puja Vrata
వినాయక చవితి ఈ సంవత్సరంలో 2024 సెప్టెంబర్ 7వ, తారీకు వినాయక చతుర్థి జరుపుకుంటారు. ఈ సంవత్సరంలో సెప్టెంబర్ 7వ శనివారం రోజున గణపతి పండగ జరుపుకుంటారు.ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు, మండలి సభ్యులందరూ కలిపి విభిన్నమైన వినాయక విగ్రహాన్ని, ప్రతిష్టిస్తూ అందరూ ఆ కొట్టుకుంటూ ఉంటారు.
ప్రతి ఒక్క హిందువు ఎలాంటి కార్యం తలపెట్టిన ఇలాంటి విజ్ఞానాలు తలెత్తుకుండా ఉండేందుకు, ఆది దేవుడు గా భావించే వినాయకుడికి పూజ చేస్తారు. భద్ర పద చవితి నాడు Vinayaka Birth day గా వినాయకుడికి పూజ చేస్తారు. ఈరోజు నుండి నవరాత్రులు స్వామి వారు పూజించి భక్తాదులు ఆశీర్వాదాలు పొందుతారు.
వినాయక చవితి పూజ ఎలా చేయాలి (How to do Vinayaka Chavithi Pooja)
వినాయక చవితి రోజు పూజ ఎలా చేయాలంటే, ముందుగా సూర్యుడు ఉదయించక ముందే మీరు నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. మీరు తల స్నానం చేసి కొత్త దుస్తులు ధరించాలి.
వినాయకుడు పూజ సామాగ్రి (Ganesha Puja Materials)
వినాయక చవితి పూజ అంటే గణేశుని పూజ చేయడం. ఇది అత్యంత పవిత్రమైన పండుగ, ముఖ్యంగా హిందూ సాంప్రదాయంలో. పూజా విధానం ఇలా ఉంటుంది.
వినాయకుడికి కావలసిన పూజ సామాగ్రి అంటే ఇప్పుడు మనం తెలుసుకుందాం..!
మట్టి గణపతి మరో పసుపు గణపతి, కుంకుమ, గంధం, అక్షంతులు, బియ్యం రెండు దీపపు కుందులు, వత్తులు, అగరవత్తులు, వక్కులు, కర్పూరం, కొబ్బరికాయలు, కలశం, ఆచమాన పాత్రలు, మూడు ఉద్దర నీళ్లు, ఆచమానికి ఒక పళ్లెం, 21 రకాల పత్రి, నైవేద్యానికి పండ్లు వివిధ, రకాల పూలు తమలపాకులు,
యజ్ఞోపవీతం పూజ విధానం,
వినాయకుడికి ముందుగా పసుపు ముద్దుతో వినాయకుడిని చేయాలి. ఒక పీఠం మీద కొద్దిగా బియ్యం పరిచి పూర్ణ కుంభంలో కొత్త వినాయకుడికి విగ్రహం పెట్టి అలంకరించాలి. మామిడి ఆకులు వివిధ రకాలు ఆకులు లేత గడ్డి ఆకులు పూలు మరియు ఫలాలతో పాలవెల్లిని అలంకరించాలి. ఒక గొడుగు పెట్టాలి. నెయ్యితో చేసిన 12 రకాల వంటకాలు స్వామివారికి సమర్పించుకోవాలి.
- గణేశుడి విగ్రహం, (మట్టి విగ్రహం)
- ఫలాలు, (మామిడికాయ, ద్రాక్ష, ఆపిల్, వంటివి)
- పూలు, (గన్నేరు, అర్చనా పువ్వులు)
- అగరబత్తులు, మరియు దీపం
- నైవేద్యం, (లడ్డూ, మోదకం, పులిహోర, కడుకుడ్లు, వంటివి)
- పసుపు, కుంకుమ
- పాండ్లు, (ఆకులు)
- వెన్న, కర్పూరం
- కళశం, (జలభరణం)
- పట్నం, వరి, కుడుములు
పూజా క్రమం,
- గణపతి ప్రతిష్ట, శుభ ముహూర్తంలో గణపతి విగ్రహాన్ని ఇంట్లో పెట్టి, శుద్ధ జలంతో అభిషేకం చేయాలి.
- ఆవాహనం, గణపతిని మనం పూజ కోసం ఆహ్వానించడం. దీనికి “ఓం శుక్లాంబరధరం విష్ణుం” మంత్రాన్ని జపిస్తూ పూజ ప్రారంభించాలి.
- పురుష సూక్తి, గణపతి సమక్షంలో పురుష సూక్తం లేదా గణపతి స్తోత్రం జపించాలి.
- అభిషేకం, పాలు, పెరుగు, తేనె, శరుకు, చల్లని నీటితో గణపతికి అభిషేకం చేయాలి.
- పసుపు, కుంకుమ పూజ, గణపతికి పసుపు, కుంకుమ సమర్పించి, పూలను అలంకరించాలి.
- నైవేద్యం, లడ్డూ, మోదకాలు, పులిహోర, పండ్లు, పానకం వంటి ప్రసాదాలను గణపతికి సమర్పించాలి.
- ఆర్తి, కర్పూరంతో హారతి ఇవ్వాలి.
- ప్రసాదం పంపిణీ, పూజ అనంతరం నైవేద్యాన్ని అందరికీ ప్రసాదంగా పంపిణీ చేయాలి.
- విదాయనం, పూజ ముగింపులో గణపతిని నది, పంట కాలువ, లేదా సముద్రంలో నిమజ్జనం చేయాలి.
వినాయకుడి నైవేద్యం మరియు ప్రసాదం ( Ganesha offering and prasad)
ఉండ్రాళ్ళు, పాయసం, పొంగలి, పండ్లు మరియు వంటకాలు స్వామివారికి ఎంతో ప్రీతి పులిహోర, పాలకం, వంటి సోమవారం ఎంతో ఇష్టంగా పూజిస్తారు, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె , పంచుతారా, వంటి స్వామివారికి స్వీకరిస్తారు.
వినాయక చవితి రోజు వినాయకుడి విగ్రహం తెచ్చే ముందు తీసుకునే జాగ్రత్తలు.?
గణేష్ విగ్రహం తెచ్చే ముందు పరిపూర్ణంగా ఉందో లేదో చూసుకోవాలి. ఎందుకంటే అప్పుడప్పుడు పొరపాటున, మట్టి గణపతి విగ్రహాన్ని తెచ్చేముందు ముక్కు పోవడం విరిగిపోవడం వంటి పొరపాటున జరుగుతూ ఉంటాయి. అలా జరగకుండా మీరు జాగ్రత్త పడాలి.
హిందూ మత సంప్రదాయ ప్రకారం వినాయకుని విగ్రహంలో మూషకం మరియు ఎలుక, ఒక దంతం, అంకుశం, మోదుక, ప్రసాదం, కచ్చితంగా ఉండాలి. వినాయకుడు విగ్రహం ప్రతిష్టించముందు, వినాయక తొండం ఎడమవైపుగా ఉండేటట్లు మీరైతే చూసుకోవాలి. మత విశ్వాసాల ప్రకారం విగ్రహం ఎడమ వైపు చంద్రుడు ఉంటారు.
కుడి వైపు తొండం ఉండే విగ్రహంలో సూర్యుడు ఉంటారు. ఇంట్లో విగ్రహాన్ని ప్రతిష్టించేవారు కుంకుమ తెలుపు రంగులో ఉంటే విగ్రహాలు తీసుకోవాలి. వినాయకుడు విగ్రహం కూర్చునే ఉండేలాగా మీరైతే విగ్రహాన్ని తీసుకోవాలి.
వినాయకుడికి 21 పత్రాలు రకాలు
- మాచి పత్రి ఆకు, బృహతి పత్రం ఆకు, చామంతి ఆకు, బిల్వపత్రం (మారేడు) ఆకు, ధ్రువ యజ్ఞం ఆకు, దత్తూర పత్రం, బదరి పత్రం, అపమార్గ పత్రం, తులసి పత్రం ఆకు, మామిడి ఆకులు, గన్నేరు పత్రం, విష్ణు ప్రాంత పత్రం ఆకు, దామిడి పత్రం ఆకు, దేవదారు పత్రం ఆకు, మరవక పత్రం ఆకు, సింధు వార పత్రం ఆకు, జాజి పత్రి ఆకు, గండి పత్రం ఆకు, సమీపత్రం ఆకు, అశ్విత పత్రం ఆకు, అర్జున పత్రం ఆకు, అర్క పత్రం ఆకు,
వినాయక చవితి రోజు స్వామివారికి 21 పత్రాలతో స్వామివారి పూజించడం వల్ల మీకు శుభాలు కలుగుతాయి.
వినాయక ఉద్వాసన మంత్రం
వినాయకుడిని పూజ అనంతరం ఉద్వాసన చేయడానికి ఈ మంత్రాన్ని ఉపయోగించవచ్చు,
- స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీశాః।
- గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాసమస్తా సుఖినో భవంతు॥
తరువాత మంత్రం
- ఓం గణానాం త్వా గణపతిగ్ం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమమ్।
- జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆ నః శృణ్వన్నూతిభిస్సీద సాదనం॥
ఇది వినాయకుడిని ఉద్వాసన చేసే సమయంలో చెప్పే ప్రధాన మంత్రం. పూజ పూర్తయ్యాక, వినాయకుడిని మరల తమ స్థానం చేరుకోవాలని ప్రార్థించటం ఈ మంత్రం ద్వారా చేయవచ్చు.
వినాయకుడు సంకల్పం పూజ విధానం
ఆచమనము, కరివేపాకు లేదా తులసి ఆకుతో మూడు సార్లు నీటిని ముక్కుకు దగ్గరగా తీసుకుని, పాలు, మద్యం, జలం, వెదురు అని అంటూ ఆచమనము చేయాలి.
గణపతి ఆవాహన,ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం, ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే” మంత్రాన్ని జపిస్తూ, వినాయకుడిని ఆవాహన చేసుకోండి.
సంకల్పం, మీ గోత్రం, నామం, తిధి, నక్షత్రం, ఈ పూజను నిర్వహించేది ఎందుకు అనేది (ఉదా: ఆరోగ్యం, శాంతి, విజయం) చెప్పుకోవాలి. ఈ సంకల్పాన్ని ఒక చేతిలో కుంకుమ, అక్షింతలు పట్టుకుని చేయాలి.
వినాయకుడు చవితి పూజ వ్రత కథ (Story of Vinayaka Chavithi Puja Vrata)
వినాయక చవితి పూజలో వినాయక వ్రత కథ వినాయకుడి, ఆత్మకథను వివరిస్తుంది. ఈ కథను వినడం పూజలో ముఖ్యమైన భాగం, ఎందుకంటే ఈ కథ వినడం ద్వారా వినాయకుడి కృపకు పాత్రులవుతారని విశ్వసిస్తారు.
పరిచయం,
పూర్వం ఒక గ్రామంలో ఎంతో భక్తిశ్రద్ధలతో వ్రతాలు, పూజలు చేస్తూ జీవించేవాడు, ఒక బ్రాహ్మణుడు. ఆయన ధార్మికతకు ప్రసిద్ధుడుగా ఉండేవాడు. కానీ, అతనికి ఎల్లప్పుడూ ఆర్థిక ఇబ్బందులు ఉండేవి. అతని కుటుంబం సంతోషంగా ఉండక, అన్నివేళ్లలో కూడా కష్టాల పాలవుతూ ఉండేది.
కథ,
ఒక రోజు ఆ బ్రాహ్మణుడు ఓ తపోవనంలో తిరుగుతూ, ఓ మహర్షిని కలుసుకున్నాడు. మహర్షి అతని కష్టాలను గమనించి, కారణాన్ని అడిగాడు. బ్రాహ్మణుడు తన సమస్యలు వివరించాడు. మహర్షి వినాయక చవితి పూజ చేస్తే అన్ని ఇబ్బందులు తొలగిపోతాయని సూచించాడు. బ్రాహ్మణుడు మహర్షి మాటలు గౌరవించి వినాయక చవితి రోజున వినాయకుడికి పూజ చేశాడు.
పూజ అనంతరం, అతని జీవితంలో అద్భుతమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి, సుఖసంతోషాలతో, వైభవంతో జీవించసాగాడు.
కథ ముగింపు,
ఈ విధంగా, వినాయక చవితి పూజ చేయడం, వల్ల వినాయకుడు అన్ని విఘ్నాలను తొలగించి, సకల శుభాలను ప్రసాదిస్తాడని, ఈ కథ ద్వారా తెలుస్తుంది. అందువల్ల, వినాయక చవితి రోజున వినాయకుడిని పూజ చేసి, ఈ కథను వినడం ఎంతో శ్రేయస్కరం.
ఈ కథను పూజ సమయంలో చదివితే, వినాయకుడి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది.