Ayodhya Ram Mandir (అయోధ్య రామ మందిర్ )

By TempleInsider

Updated On:

Ayodhya Ram Mandir

Join WhatsApp

Join Now

Ayodhya Ram Mandir Pooja Seva Darshanam And History In Telugu Full Information

పరిచయం:-
అయోధ్య రామ దేవాలయం    ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో  అయోధ్య ధామ్ బస్  స్టేషన్ నుండి  సాయి నగరం ప్రాంతంలో సరియా నది ఒడ్డు తీరాన   Ayodhya Ram Mandir   పుణ్యక్షేత్రం ఉంది. అలహాబాద్  నుండి  అయోధ్య మందిరానికి  180 కిలోమీటర్ల దూరంలో ఉంది. వారణాసి నుండి  226 కిలోమీటర్ దూరంలో ఉంది. అయోధ్య ధామ్ బస్ స్టాప్ నుండి  ఆలయానికి  10 కిలోమీటర్ల దూరంలో ఉంది.  

అయోధ్య రైల్వే స్టేషన్ నుండి  2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయోధ్య రైల్వే స్టేషన్ నుండి  శ్రీ రామ జన్మభూమి  తీర్దక్షేత్రానికి  1.8 కిలోమీటర్ దూరంలో ఉంటుంది.  హనుమాన్   దేవాలయానికి  1.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.   అయోధ్య నగరానికి హనుమంతుడు  క్షేత్రపాలకుడు.

 హిందువులు ఎక్కువగా ఆదరించే  వారిని శ్రీరాముడు,   రాముడు జీవితాన్ని    మనం ఎక్కువగా చూసింది కష్టాలే.  సీతమ్మ కోసం మహా సముద్రాన్ని దాటిన  రాముడు  రావణుడుతో యుద్ధం చేసి  గెలిచాడు.  అయోధ్య  రాజ్యం దక్కించుకోవాలని  14 సంవత్సరాలు  వనవాసం చేశారు. రాముడు పుట్టిన పుణ్యక్షేత్రంలోనే  మందిరం నిర్మించడం కోసం  500 సంవత్సరాలు పోరాటం జరిగింది.   కొన్ని కోట్ల మందికి  హిందూ   దేవాలయం  కల అయోధ్య రామ మందిరం.  కట్టించడం.

ఆయోద్ధ్య రామాయ ఆలయం, భారతీయ పురాణాల్లో ప్రముఖమైన ‘రామాయణ’ కథనంలో ఒకటి. ఈ ఆలయం ఆయోధ్య నగరంలోని ఒక ప్రముఖ ధార్మిక స్థలం. రామ, సీతా, లక్ష్మణ మరియు హనుమంతుని వాస్తున్నారు. ఈ ఆలయం భవిష్యత్తు పురాణాల్లోని రామాయణంలో చూపబడింది. ఇది రామ నగరంలోని ఆత్మసాత్కారకు అత్యంత ప్రముఖమైన స్థలం.

 అయోధ్య ఆలయ పూజ దర్శనం సమయం (Ayodhya temple pooja darshan timings)

 అయోధ్య డ్రెస్సింగ్ కోడ్ ఏదైనా కొత్త దుస్తులు, 

  • అయోధ్య ఆలయ టికెట్ ధరలు ఉచితం,
  • ప్రసాదాలు భక్తులకు ఉచితం.
  • రామ మందిర్ దర్శనం టికెట్ ఆన్లైన్ లో బుకింగ్ చేసుకోవచ్చు.!
  • అయోధ్య రామ ఆలయంలో  ఉదయం  5:30 am నుండి 12:00 pm  వరకు ఆలయంలో పూజ కార్యక్రమం జరుగుతాయి.
  • అయోధ్య రామ ఆలయం మధ్యాహ్నం వేళ. 12:00 pm  నుండి 4:00 pm ఆయాయంలో శుభకార్యాలు జరుగుతూ ఉండవు.
  • అయోధ్య రామ ఆలయం సాయంత్రం, 4:00 pm నుండి 9:30 pm పూజా కార్యక్రమం జరుగుతూ ఉంటాయి

 అయోధ్య రామ ఆలయం  ప్రతిరోజు పూజ దర్శనం సమయం (Ayodhya Rama Temple Is Daily Pooja Darshan Timings)

  • సోమవారం,  అయోధ్య రామ ఆలయం ఉదయం  5:30 am  నుండి 12:00 pm మరియు 4:00 pm  నుండి 9:30 pm  వరకు  పూజలు జరుగుతాయి.
  • మంగళవారం, అయోధ్య రామ ఆలయం ఉదయం  5:30 am  నుండి 12:00 pm మరియు 4:00 pm  నుండి 9:30 pm  వరకు  పూజలు జరుగుతాయి.
  • బుధవారం, అయోధ్య రామ ఆలయం ఉదయం  5:30 am  నుండి 12:00 pm మరియు 4:00 pm  నుండి 9:30 pm  వరకు  పూజలు జరుగుతాయి.
  • గురువారం, అయోధ్య రామ ఆలయం ఉదయం  5:30 am  నుండి 12:00 pm మరియు 4:00 pm  నుండి 9:30 pm  వరకు  పూజలు జరుగుతాయి.
  • శుక్రవారం, అయోధ్య రామ ఆలయం ఉదయం  5:30 am  నుండి 12:00 pm మరియు 4:00 pm  నుండి 9:30 pm  వరకు  పూజలు జరుగుతాయి.
  • శనివారం, అయోధ్య రామ ఆలయం ఉదయం  5:30 am  నుండి 12:00 pm మరియు 4:00 pm  నుండి 9:30 pm  వరకు  పూజలు జరుగుతాయి.
  • ఆదివారం, అయోధ్య రామ ఆలయం ఉదయం  5:30 am  నుండి 12:00 pm మరియు 4:00 pm  నుండి 9:30 pm  వరకు  పూజలు జరుగుతాయి.

 అయోధ్య రామ ఆలయ హారతి సమయాలు (Ayodhya Rama Temple Aarti Timings)

  • అయోధ్య రామ ఆలయంలో హారతి సేవలు క్రింద రాయబడి ఉంటాయి.  వాటి చూడండి.
  • మంగళహారతి ఉదయం, 5:30 am నుండి 6:00 am వరకు,
  • శృంగార హారతి ఉదయం, 6:30 am  నుండి 10:30 am  వరకు,
  • భోగి హారతి   ఉదయం,  11:30 am ప్రారంభం,
  • మధ్యాహ్నం హారతి, 3:30 am  నుండి,
  • సంధ్య హారతి   రాత్రి, 7:45 pm  నుండి 8:00 pm  వరకు,
  • శాయాల హారతి  రాత్రి, 8:30 pm  నుండి 9:00 pm  వరకు,
  • ఆలయం ముగింపు సమయం, 9:30 pm

అయోధ్య రామ మందిరం తెరిచే సమయం  (Opening timings of Ayodhya Ram Mandir)

అయోధ్య రామ మందిరం  తెరిచే సమయాలు  క్రింద రాయబడి ఉంటాయి.  గమనించండి, అయోధ్య రామ మందిరంలో పూజలు  6 గంటల నుండి ప్రారంభం అవుతాయి.  రాత్రి 9 గంటల వరకు పూజా కార్యక్రమంలో అభిషేకాలు నిత్యం జరుగుతూ ఉంటాయి.!

  • సోమ ఉదయం, 6:00 am  నుండి 12:00 pm   మరియు 4:00 pm నుండి 9:00 pm

అయోధ్య రామ మందిరం గురించి కీలక సమాచారం ఇక్కడ ఉన్నాయి. (Here are the key information about Ayodhya Ram Mandir)

అయోధ్య రామ మందిరం  నిర్మాణం మరియు  విశిష్టత మరియు ఎత్తు వెడల్పు పొడవు వాటి వివరాలను క్రింద రాయబడి ఉంటాయి చూడండి.

  • స్థానం,  అయోధ్య రామ మందిరం  భారత దేశంలో ఉత్తర ప్రదేశ్ లో ఉంది.
  • ప్రాముఖ్యత, అయోధ్య  రామ జన్మభూమి  హిందూమతంలో  ప్రధాన దేవుడు,
  • నిర్మాణం,  అయోధ్య రామ మందిరం 2020 వ సంవత్సరం నుంచి  2024 జనవరిలో ఆలయం పూర్తి నిర్మించారు.
  • ప్రధాన శిల్పి, చాంద్ర శేఖర్ కాపూర్.
  • నిర్మాణ సంస్థ, శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్.
  • నిర్మాణ పద్ధతి, హిందూ శిల్పకళ.
  • ఆర్చి  టెక్చర్,  అయోధ్య రామ మందిరం నగర శైలి, హిందూ ఆలయ నిర్మాణం శైలి ప్రకారం,
  • ఎత్తు,  161  అడుగుల  49 మీటర్లు, ఉంది.
  • వెడల్పు,   235 అడుగుల,  72 మీటర్లు ఉంది.
  • పొడవు,   370 అడుగుల   110 మీటర్లు  ఉంది.
  • రామ మందిర్  అంతస్తులు, 3 వ  అంతస్తులు ఉంది.
  • ఒక్కొక్క అంతస్తు ఎత్తు, 20  అడుగుల ఎత్తులో ఉంటుంది.
  • గ్రౌండ్ ఫ్లోర్ లో  160 స్తంభాలు ఉంటాయి.
  • ఒకటేవా అంతస్తులు  132 స్తంభాలు  ఉన్నాయి,
  • రెండేవా అంతస్తులు 74 స్తంభాలు ఉన్నాయి.  
  • ఈ మందిరం  పొడవు మరియు అడ్డం, 57,400  చదరపు అడుగులు.
  • మండపంలో  12,  మండపాలు 5, ద్వారాలు ఉంటాయి.
  • రామ మందిరం స్థలం,  2.7 ఎకరాలు ఉంది.

అయోధ్య రామ మందిరం విశాలమైన ప్రదేశంలో  సరిగా నది ఒడ్డు తీరాన  ఆలయం పునర్నిర్మాణం అయింది.  ఈ దేవాలయంకి వచ్చిన భక్తాదులకు  ప్రశాంతమైన వాతావరణంలో రామ భక్తి గీతాలతో మైమరిపిస్తుంది.

అయోధ్య రామ మందిర్ పండగలు (Ayodhya Ram Mandir Festivals)

  • రామ నవమి,
  • దీపావళి, 
  • దసరా,
  • హోలీ, 

రామ నవమి,  అయోధ్య రామ దేవాలయంలో  రామ   నవమి రోజున రామనవమి శుక్లపక్ష దశలో  హిందూ సంప్రదాయ ప్రకారం   చైత్ర మాసంలో   తొమ్మిది రోజులు  ఆలయ పండుగలు జరుపుకుంటారు. నవమి తిది  రోజు  ఏప్రిల్ 17వ తేదీ  బుధవారం  ఉదయం 11:00 am  నుండి 1:30 pm వరకు  ఆలయంలో  రామనవమి  పండగను జరుపుకుంటారు.

దీపావళి,  అయోధ్య రామ  దేవాలయంలో దీపావళి రోజున ఆలయం చుట్టూ దీపారాధనతో పూజలు చేస్తూ ఉంటారు.  సరియా నది ఒడ్డు తీరాల దీపావళి రోజు దీప అలంకారాలతో  నదిలోకి వదులుతారు ఆ రోజున పవిత్రమైన దినమని పాటిస్తారు. దీపరాదులతో రామ మందిరం  కలకలలాడుతుంది.

 అయోధ్యలో  రామనవమి పండుగ వేడుకలలో  సరియా నది ఒడ్డున  చాలా ఘనంగా అంగరంగ వైభవంగా ఆలయ పండుగను జరుపుకుంటారు.

అయోధ్య రామ ఆలయం చరిత్ర (History of Ayodhya Rama Temple)

అయోధ్య రామ మందిరం గురించి  చరిత్ర  తెలుసుకుందాం.!  అయోధ్యలో  రాముడు జన్మించారు.  జన్మించాడని  ఎన్నో పురాణాల్లో ఉన్నాయి.

అయోధ్య  మొట్టమొదట పాలించిన వ్యక్తి సూర్యవంశం రాజైన   వైవాత్ ఇక్షావ రాజు పాలించాడని  చరిత్ర పురాణాలు చెబుతున్నాయి. అయోధ్య   పాలించిన దేశం కోశాల రాజ్యం  కోశాల దేశానికి రాజధాని అయోధ్య.

శ్రీరాముడు వంశం ఇక్షాకు వంశం  అదే వంశంలో 31వ రాజు  హరిశ్చంద్రుడు  అయోధ్య రాజ్యాన్ని పరిపాలించాడు.   63వ సూర్యవంశం రాజు దశరధుడు మరియు కౌసల్య దేవికి  వివాహమయింది.  కొంతకాలానికి  రాముడు జన్మించాడు.

వాల్మీకి  రామాయణం  రాచడం  ఆలయం చూస్తే  9000 సంవత్సరాలు క్రిందట నిర్మాణం ఉంది.

బాబ్రీ మసీద్.:-   అయోధ్యలో రామ మందిరం ఎన్నో సంవత్సరం నుంచి ఉంది. 16వ శతాబ్దంలో   బాబర్ అనే మొగల్ రాజు  శ్రీరామ మందిరాన్ని  ధ్వంసం చేసి పోయారు.  తర్వాత మొగల్  కింగ్స్  అయోధ్యలో  Babri Masjim  నిర్మించారు.

ఉత్తరప్రదేశ్లో లోని రామిమందరం దగ్గర 2.77 ఎకరాలు  స్థలంపై  వివాదాలు వచ్చాయి.  1717 లో  రాజ్ పుత్ వంశానికి చెందిన    జైన్సింగ్  రాజు రాముడు  దేవాలయం మీద  రిజిస్టర్ చేశారు.  రాముడు జన్మస్థలం కాబట్టి అక్కడ ఆలయాన్ని నిర్మించాలి.

 ఆ స్థలంలో  బాబ్రీ మసీద్ మరియు  రామ్ మందిరం రెండు ఒకే ప్రదేశంలో ఉన్నాయి.

1853వ సంవత్సరంలో  హిందూ మరియు ముస్లిం గొడవలకి  గవర్నమెంట్ రెండు స్థలాలుగా విభజించారు.

1858వ సంవత్సరంలో  బ్రిటిష్  గవర్నమెంట్  రామ మందిర స్థలాన్ని  ఆక్రమించుకుంది.

1949 వ సంవత్సరంలో   బాబ్రీ మసీదులో  రాముడు విగ్రహాలు పెట్టారు. 1980 సంవత్సరంలో  రాజీవ్ గాంధీ గవర్నమెంట్ లో  రామ మందిర  బాబ్రీ మసీద్ గేటును ఓపెన్ చేశారు.

విశ్వ విందు పరిషత్,   ఆర్ ఎస్ ఎస్ సి వంటి సంస్థలు బిజెపి పార్టీ  కలిసి  అయోధ్య లో  రామ మందిరం నిర్మించాలని  ప్రచారం చేశారు. దీంతో ముస్లిమ్స్ అంత కలిసి  బాబ్రీ మసీదు యాక్షన్ కమిటీ వేశారు.

1990లో సంవత్సరంలో  రామమందిరం  నిర్మించాలని  బిజెపి లీడర్ l.k. అద్విని గారు    రథయాత్రాన్ని  పాల్గొన్నారు.  సోమనాథ్ నుండి  అయోధ్యకి  10,000 కిలోమీటర్  పాదయాత్రలో రథయాత్ర చేశారు.

1992వ సంవత్సరంలో  బిజెపి   శివసేన  అయోధ్య ప్రాంతంలోకి  మేము ఇక్కడ రామ మందిరం నిర్మిస్తాం ఇక్కడ పూజ చేస్తాం అని  పోరాటం చేశారు.

అయోధ్యలో  ముస్లిమ్స్ మరియు హిందువులు గొడవలు పడ్డాయి.  బాబ్రీ మసీద్ కూలిపోయింది.  2000  ప్రజలు  చనిపోయారు ఆ స్థలం  సెంట్రల్  గవర్నమెంట్ కమాండ్ లో తీసుకునింది.

 2002 వ సంవత్సరంలో  అయోధ్య ప్రాంతానికి వెళ్లి వస్తున్న ప్రజల పైన ముస్లిమ్స్ దాడి చేశారు. 50 మంది పైగా ప్రజలు చనిపోయారు.  గోత్ర అల్లర్లు జరిగాయి.100  మంది ముస్లింసు చనిపోయారు.

 2002 వ సంవత్సరంలో అయోధ్య మరియు  బబ్రి   స్థలం  ఎవరిదో అని 3 జడ్జిలు  వచ్చారు.  హైకోర్టు వాదన విన్న తర్వాత  2003 వ సంవత్సరంలో  బాబ్రీ మసీదుకు ముందు   రాముడు ఆలయం ఉందా అనే కనుక్కోవడానికి ఆర్కే  పర పరిశోధన చేశారు.

2010వ సంవత్సరంలో అలహాబాద్ హైకోర్టు,  ఈ స్థలాన్ని రెండు విధాలుగా విభజన చేసింది.   నిర్మోహి  అసోసియేషన్   డివైడ్ చేశారు.  2010వ సంవత్సరంలో రామ మందిరం ఆడవాళ్లు ఇక్కడ ఉన్నాయని  పరిశోధనలో తేలింది.

 హిందూ పరిషత్ వాళ్లు  ఈ అయోధ్య లో స్థలంలో రామ మందిరం   నిర్మించాలని    ఆవేదన చేశారు. సన్నీసెంట్రల్ వాక్ బోర్డ్  ముస్లిమ్స్ కమిటీ.  రామ మందిరం లేదు ఇక్కడ బాబ్రీ మసీదు ఉండేదని ముస్లిమ్స్ విచారణ చేశారు.  నిర్మూహి  అకార సంఘం వాళ్లు  రామ మందిరానికి ఎప్పటినుంచో పూజలు అందించేవారు  ఇక్కడ రామమందిరం నిర్మించాలని వీళ్లు ప్రచారం చేశారు.  అయోధ్యలో రామ మందిరం నిర్మించారు.

 రామ మందిరం నిర్మించాలంటే ఒక ట్రస్ట్ నుశ్రీరామ జన్మభూమి ట్రస్ట్ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. 

 1988వలో  సంవత్సరంలో రామ మందిరం డిజైను వేశారు  సోంపుర  ఫ్యామిలీ వాళ్ళు రామ మందిర్ డిజైన్ వేశారు.చంద్రకాంత్ సోంపూర్  ఆలయ డివిజన్ వేశారు.

2020 సంవత్సరంలో   శ్రీరామ జన్మభూమి ట్రస్టు  డొనేషన్ చేస్తున్నారు. ఆగస్టు 5వ  తేదీన 2020లో సంవత్సరంలో  ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ  గారు భూమి పూజ చేశారు.     

అయోధ్య రామ మందిరం, భారతదేశం లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అయోధ్య పట్టణంలో  సరియా  నది ఒడ్డున రామ మందిరం  నిర్మించబడింది, ఒక ప్రముఖ హిందూ దేవాలయం. ఈ దేవాలయం రాముడు, హిందూ ధర్మంలో ప్రాముఖ్యమున్న దేవుడు, కు అంకితం చేయబడింది. ఈ దేవాలయం చరిత్ర చాలా పురాతనంగా ఉంది. రామ జన్మభూమి అనే స్థలంలో ఈ మందిరం నిర్మితమవుతోంది. 

 అయోధ్య రామ మందిరంలో ఇతర దేవతలు మరియు ప్రాముఖ్యత (Other Deities and Importance in Ayodhya Ram Temple)

  • రాముడు, 
  • సీత,
  • లక్ష్మణుడు, 
  • హనుమంతుడు, 
  • సూర్యుడు విగ్రహం,
  • గణపతి విగ్రహం,
  • అన్నపూర్ణ దేవి ఆలయం,
  • శివ పార్వతి ఆలయం,
  • భాగమతి దేవి ఆలయం,

 అయోధ్య రామ మందిరంలో దేవతలు వాటి విశిష్టత గురించి తెలుసుకుందాం.!

 ఆలయంలో దర్శనాల కోసం వెళ్ళిన భక్తాదులకు ముందుగా 5 మండపాలు కనపడతాయి. అక్కడ వికలాంగులు కూడా   స్వామివారిని దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంది.

 అయోధ్య రామ మందిరం విగ్రహం  పాల  రాయితో రాముని విగ్రహం ఉంది. అయోధ్యలో రామ్ లల్లా విగ్రహాన్ని ప్రతిష్టించడానికి నరేంద్ర మోడీ గారు వచ్చారు.  రామ్ లల్లా 51 అడుగుల ఎత్తు ఉంటుంది.  రామ్ లల్లా విగ్రహం కలర్ డార్క్  కలర్ రాయితో  విగ్రహం చేశారు.  మొదటగా రామ్ లాల్  విగ్రహాలు మూడు చేశారు.  అందులో  ఒక విగ్రహాన్ని ఎంచుకున్నారు.

 శాలి రామా  శిలలు  తెచ్చారు.  నేపాల్  గందికి  నుంచి    శాలి రాయిని  తెచ్చారు.  శాలిగ్రామ రాయిని  600 కోట్ల   సంవత్సరాల నాటివి పురాణాల్లో చెప్తారు. నేపాలలో గాలి   గంధికి  నది ఒడ్డున మాత్రమే దొరుకుతాయి.

అయోధ్య రామ దేవాలయం యొక్క ఆర్కిటెక్చర్ మరియు లక్షణాలు (Architecture and Features of Ayodhya Rama Temple)

 రామ మందిరం నిర్మించడానికి  2.7 ఎకరాల్లో  చాలా ప్రయోగనాలు చేశారు.  అక్కడ ఉన్నది.  లూజు ఇసుక  అని  అక్కడ  మట్టి కాదని తెలిసింది.   లోతుగా తవ్వి  కాంక్రీట్ తో పునాది వేశారు.  రాము మందిరానికి  గట్టి పునాది పడింది.  అయోధ్య రామ మందిరంలో  శ్రీ రామనవమి రోజున  సూర్యకిరణాలు  విగ్రహం మీద పడేటట్టు  మందిరాన్ని   నిర్మాణం చేశారు.

 అయోధ్య రామ మందిరం పై శిల్పాలు చెక్కడానికి  రాజస్థాన్ మరియు ఒరిస్సా  ఉత్తరప్రదేశ్ నుండి శిల్పులు అయోధ్యకు చేరుకున్నారు.   హిందూ  వాస్తు శిల్ప  గా కళ్యాణ నిర్మించారు.

 తెలంగాణ కర్ణాటక   గ్రానైట్ వచ్చింది.  రామ దేవాలయానికి చెందిన ద్వారం  హైదరాబాదు   అనురాధ ట్రిమ్మర్స్  వారు  ద్వారం   తయారు చేస్తారు.13 లక్షల ఇటుకలను  ఆలయానికి స్వీకరించారు.  ప్రతి ప్రాంతంలో ఊరేగించి    అయోధ్యకి తరలించారు. 

 రాజస్థాన్లో దొరికే పింకు సాల్టు  రాయితో  అయోధ్య మందిరాన్ని  నిర్మాణం అవుతుంది. రామ మందిరం కట్టే ఖర్చు 18 వేల కోట్లు  అంచనా.

రాజగోపురం దేవాలయం ప్రధాన ద్వారం. ప్రధాన మండపం అనేక కట్టడాలతో కూడిన విశాల స్థలము. ప్రధాన ఆవరణ భక్తుల కోసం విస్తారంగా ఏర్పాటు చేయబడుతుంది. ఈ మందిరం రాముడి జన్మ స్థలంగా విశ్వాసించబడుతుంది. ఇక్కడ భక్తులు పూజలు నిర్వహించడం ద్వారా తమ కోరికలు తీర్చబడతాయని నమ్మకం.

ఇది హిందూ ధర్మంలో మహత్తరమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది. పూర్తి చేయాల్సిన సమయం.  2025 వరకు పూర్తయ్యే అవకాశం. అంతర్గత సౌకర్యాలు.వేదికలు, ప్రాంగణాలు, ఇతర ఆధునిక సదుపాయాలు. ప్రవేశ మార్గాలు భక్తుల సౌకర్యం కోసం విస్తారంగా మార్గాలు ఏర్పాట్లు. ఈ దేవాలయం పూర్తిగా నిర్మించబడిన తరువాత, 

ప్రపంచవ్యాప్తంగా నుండి భక్తులు సందర్శించడానికి వచ్చే అవకాశం ఉంది. దేవాలయం ప్రాంగణంలో అనేక ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ఈ విధంగా అయోధ్య రామ మందిరం హిందూ ధర్మంలో అత్యంత ప్రాముఖ్యమున్న ఒక కట్టడంగా నిలిచిపోతుంది.

అయోధ్యలో చూడదగ్గ ప్రదేశాలు (Places to visit in Ayodhya)

అయోధ్యకు ఒక సంప్రదాయపరమైన మరియు పవిత్ర నగరం. అయోధ్యను సందర్శించడానికి అనేక ముఖ్యమైన ప్రదేశాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ఇక్కడ చర్చించడం జరుగుతుంది:

  • రామ జన్మభూమి, ఇది శ్రీరాముడు జన్మించిన స్థలం అని చెప్పబడుతుంది. ఈ స్థలం అయోధ్యలో ప్రధాన ఆకర్షణలలో ఒకటి.
  • కనక భవన్, ఇది రామ, సీతలను గౌరవించే మందిరం. ఇది అయోధ్యలో అత్యంత ప్రసిద్ధమైన మందిరం.
  • హనుమాన్ గరిహి,  ఇది హనుమంతుడు నివసించిన ప్రదేశం అని చెప్పబడుతుంది. ఈ ఆలయం అయోధ్యలో అత్యంత ప్రసిద్ధమైన హనుమాన్ ఆలయం.
  • సరీయూ నది, ఈ నది అయోధ్యలో ఒక పవిత్ర నది. సరీయూ నదిలో స్నానం చేయడం ఎంతో పవిత్రంగా భావించబడుతుంది.
  • గుప్తార్ ఘాట్, సరీయూ నది ఒడ్డున ఉన్న ఒక ప్రసిద్ధ ఘాట్. ఇక్కడ రాముడు స్వర్గారోహణం చేశారని నమ్ముతారు.
  • నాగేశ్వరనాథ్ ఆలయం, ఈ ఆలయం శివుడికి అంకితం చేయబడింది. ఇది అయోధ్యలో అత్యంత పురాతన ఆలయాల్లో ఒకటి.
  • చౌక్,  ఇది అయోధ్యలో ఒక ప్రసిద్ధమైన మార్కెట్ ప్రాంతం. ఇక్కడ బంగార, వెండి, వస్త్రాలు, ఇతర ప్రత్యేక వస్తువులు కొనుగోలు చేయవచ్చు.
  • దశరథ భవన్,  ఇది రాముడి తండ్రి దశరథుని నివాస స్థలం అని నమ్ముతారు. ఇది కూడా అయోధ్యలో ఒక ప్రముఖ పర్యాటక స్థలం.
  • తులసీ స్మారక్ భవన్,  ఇది తులసీదాసు జీవితాన్ని మరియు రచనలను స్మరించడానికి నిర్మించబడిన ఒక భవనం.
  • మనసా దేవి ఆలయం, ఈ ఆలయం దేవి మనసాకు అంకితం చేయబడింది. ఇది కూడా అయోధ్యలో ఒక ప్రముఖ ఆలయం.

ఈ ప్రదేశాలు అయోధ్యకు వచ్చిన యాత్రికులు మరియు పర్యాటకులకు ఆధ్యాత్మికంగా మరియు సాంప్రదాయికంగా ముఖ్యమైనవి.

 అయోధ్య రామ దేవాలయంలో రూములు వివరాలు (Details of rooms in Ayodhya Rama Temple)

అయోధ్య రామ మందిరానికి వచ్చిన భక్తాదులకు.  రూములు అందుబాటులో ఉన్నాయి.  భక్తాదులు ఫ్రీ సర్వీస్ రూములు కూడా ఉన్నాయి. వసతి గృహాలు అందుబాటులో ఉన్నాయి.  అయోధ్య రామ మందిరం దగ్గర   అయోధ్య రామ మందిరం దగ్గర రూమ్లో తక్కువ ధరకు అయితే దొరుకుతాయి. 800  నుండి 1500   మధ్యలో   ఏసీ   రూములు  నాన్ ఏసీ రూములు  దగ్గరలో దొరుకుతాయి.  వాటి పేర్లు క్రింద రాయబడి ఉంటాయి.

  • అయోధ్య ఉచిత రూములు,
  • హోటల్ రఘునందన,
  • శ్రీరామ్ ఆదిత్య నివాస్,
  • అయోధ్య గ్రీన్ హోమ్ స్టైల్  అండ్    లావాన్స్,

  అయోధ్యలో  దేశ ప్రాంతాలను  భక్తాదులకు రూములు అందుబాటులో ఉన్నాయి.

 అయోధ్య రామ  దేవాలయం చేరుకునే మార్గాలు (Ways to reach Ayodhya Ram Temple)

  రోడ్డు మార్గం,  అయోధ్య రామ మందిరం  ఉత్తర ప్రదేశ్ లో ఉంది.  దేవాలయానికి రోడ్డు మార్గం నందు ఎలా ప్రయాణం చేయాలి.    ఆలం బాద్  బస్ స్టాప్ నుండి  అయోధ్యకి  చేరుకోవచ్చు. లక్నో నుండి    గోరఖ్పూర్  బస్సులు అందుబాటులో ఉన్నాయి.  అయోధ్య హైవే మీద దిగండి  అక్కడి నుండి దేవాలయానికి ఆటో ప్రయాణం చేయాలి.

రైలు మార్గం,   అయోధ్య మందిరానికి  రైలు మార్గం నందు. అయోధ్య రామ మందిరానికి  రైళ్లు  అందుబాటులో లేవు  వారానికి రెండు సార్లు ఉంటాయి. తెలుగు రాష్ట్రాల నుండి  గోరఖ్పూర్  రైలు ఎక్కి   మంక  పూర్  అక్కడనుండి  అయోధ్య దాం జంక్షన్ రైల్వే స్టేషన్ అయోధ్యకు చేరుకుంటారు.   మంక  పూర్  అయోధ్యకి 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. లక్నో నుండి  అయోధ్యకి  రైలు ప్రయాణం చేయవచ్చు  110 కిలోమీటర్ల దూరంలో ఉంది.

  • హైదరాబాద్, SEC, HYD 
  • కాచిగూడ  KCG
  • అయోధ్య, AY
  • మంక పూర్, MUR
  • కర్నూల్, KRNT
  • విజయవాడ, BZA

 అయోధ్య మందిరానికి రైళ్లు వారానికి ఒకసారి అందుబాటులో ఉన్నాయి.

 విమాన మార్గం,   ఉత్తర ప్రదేశ్ లో ఉన్న రామ మందిరానికి  విమాన ప్రయాణం ఎలా చేయాలి అంటే.  హైదరాబాదు నుండి  అయోధ్యకి విమాన మార్గం ఉంది.    అయోధ్య ఏర్పోర్ట్  ఉంది.  హైదరాబాద్ నుండి చెన్నై కు  చెన్నై నుండి అయోధ్య కి డైరెక్ట్  విమానాశ్రయాలు ఉన్నాయి.  మీకు విమాన మార్గ అందుబాటులో లేకపోతే  లక్నో నుండి  అయోధ్య ఏర్పోర్ట్ కు మార్గం అయితే ఉంది. వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది.

 అయోధ్య రామ మందిరం తీసుకుంటున్న జాగ్రత్తలు (Ayodhya Ram Mandir is taking precautions)

అయోధ్య రామ దేవాలయానికి మీరు  తీసుకుంటున్న జాగ్రత్తలు,   మాస్ లేనిదే ప్రవేశం ఉండదు.  సామాజిక దూరం పాటించాలి.  వాతావరణం చాలా చలిగా ఉంటుంది మీరు తప్పనిసరిగా రైన్ కోట్ వేసుకోవాలి. . చేతులో వాటర్ బాటిల్ పెట్టుకోవాలి.  స్వామివారిని దర్శనం చేసుకునేటప్పుడు కళ్ళు తెరుచుకొని దర్శనం చేసుకోవాలి.  కాళ్ళు మరియు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.  ఒక మనిషికి  నాలుగు అడుగుల నుండి ఆరు అడుగుల దూరం పాటించాలి.

  అయోధ్య రామ మందిరం ముగింపు (End of Ayodhya Ram temple)

 అయోధ్య రామ్ లాల్  మందిరాన్ని వచ్చిన భక్తాతులకు  జన్మ పుణ్యమవుతుంది..  పుణ్యక్షేత్రానికి భక్తుడు  వచ్చినప్పుడు  రాముడు దయ కల  గలవాడు  భక్తాదులకు కోరికలు తప్పకుండా నెరవేరుతాయి.  స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత  కొన్ని రోజులకు మీ కోరికలు నెరవేరుతాయి.

అయోధ్య రామ మందిర  తరచుగా అడిగే ప్రశ్నలు (Ayodhya Ram Mandir Frequently Asked Questions)

1.  అయోధ్య మందిరం ఏ రాష్ట్రంలో ఉంది.?
జవాబు. అయోధ్య రామ మందిరం  ఉత్తరప్రదేశ్లో  ఉంది,

2.   అయోధ్య   రామ మందిరం  రాష్ట్రమేది.?
జవాబు.అయోధ్య రామ మందిరం  రాష్ట్ర  ఉత్తర ప్రదేశ్.

3.   అయోధ్య రామ మందిరం పూజా విశేషాలు  చెప్పండి.?
జవాబు. అయోధ్య రామ మందిరం  ఉదయం 5:30 AM  పూజలు ప్రారంభమవుతాయి.

4:  రామ మందిరం ఏ సంవత్సరంలో నిర్మించబడుతుంది.?
జవాబు.  అయోధ్య రామ మందిరం 2020లో  నిర్మాణం చేశారు.

5.   అయోధ్య రామ మందిరం    ఎన్ని చరిత్ర కలిగి ఉంది.?
జవాబు.   అయోధ్య రామ మందిరం  500 సంవత్సరాలు చైత్ర కలిగి ఉంది.

6.  బాబ్రీ మసీద్ మరియు రామ మందిరం  గొడవలు ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి.?
జవాబు. 1919లో  సంవత్సరంలో  బాబ్రీ మసీద్ మరియు రామ మందిరం  తగాదులు జరిగాయి ,

 అయితే ఈ సమాచారం మీకు నచ్చిందా  ఫాలో అవ్వండి.!

Leave a Comment