Kasi Viswanath Temple Anakapalle,(కాశీ విశ్వనాథ దేవాలయం)

By TempleInsider

Updated On:

Kasi Viswanath Temple Anakapalle

Join WhatsApp

Join Now

Kasi Viswanath Temple Telugu

పరిచయం

క్షేత్రంలో కొలువైన కాశి విశ్వేశ్వర  మందిర విశేషాన్ని తెలుసుకుందాం.?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  విశాఖపట్నం జిల్లాలో మల్లవరం మండలం  వడ్రపల్లి గ్రామంలో ఉన్న  కాశి విశ్వేశ్వర ఆలయం. ఈ శివలింగానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ దేవాలయంలో ఉన్న శివలింగం  తెల్లటిపటిక  రూపంలో కొలువై ఉంటుంది. 

సర్వ సృష్టి  ఈశ్వర  పరమేశ్వరుడు. శవం  కానిది ఈశ్వరుడు లేనిది.  సకల జగత్  ఏది లేదు. ప్రకృతి స్వరూపుగా ప్రకృతికి ఆదినారాయణ గా  పంచ భూతాత్ముడుక  పరమేశ్వరుడు  కొలవై ఉన్నారు.  లింగా కృతులు గా  మహేశ్వర్ గా  ఆవిష్కారమయ్యా రు.  అంతా  పరమేశ్వరుడు ఉన్నాడని.  చెప్పడానికి అన్నట్టుగా  సర్వేశ్వరుడు  అక్కడ ఇక్కడ  తావే లేకుండా  సర్వేత్ర ఎత్తమవుతాడు.  అందుకు ప్రత్యక్ష నిదర్శనమే కాశీ విశ్వేశ్వర ఆలయం.  ఈ దేవాలయాన్ని దర్శించుకోవడం మరపురాని మధు అనుభూతి.

ఈ కాశి విశ్వేశ్వర ఆలయం  శివలింగం స్వయంభునిగా వెలిసింది.  ప్రతి సంవత్సరానికి ఒకసారి  పెరుగుతుంది.  100 ఏళ్ళు నాటి చరిత్ర కలిగి ఉన్న ఈ దేవాలయం  ఆసక్తి కలిగి ఉంది.   మహాశివుడు మహిమలకు తాత్కాలికగా నిలిచే దేవాలయంలో  తక్షణ కాశి విశ్వేశ్వర ఆలయం  ఒకటి అని చెప్పుకోవచ్చు. కాశీ విశ్వనాథ దేవాలయం గురించి  రహస్యం తాగు ఉంది.

 Kasi Viswanath Temple Anakapalle  

కాశి విశ్వేశ్వర ఆలయంలో  పూజ సమయాలు.(open and closing Timings)

కాశీ విశ్వనాథం అనకాపల్లి పూజ టైమింగ్స్ మరియు దర్శనం టైమింగ్. .

కాశీ విశ్వ నాధ్ దేవాలయంలో  టికెట్ ధర ఉచితం.

  • కాశీ విశ్వనాథ్ ఆలయం  తెల్లవారుజాము నా 6:00 am ఆలయం చేసే సమయం.
  • పరమేశ్వర  దర్శనం సమయాలు  ఉదయం 7:10 am  నిమిషాలకు  స్వామివారి దర్శనం జరుగుతుంది.
  • కాశీ విశ్వనాథ్ ఆలయం  తెల్లవారుజామున 6:00 am నుండి 12:00 am ఆలయం తెరిచే ఉంటుంది.
  • కాశి విశ్వనాధ్ ఆలయం 4;00 pm  నుండి  రాత్రి 7 గంటల 45 నిమిషాల వరకు  ఈ
  • ఆలయం పూజలు జరుగుతూ ఉంటాయి. తర్వాత  ముయ్యబడుతుంది ఆలయం.
  • కాశీ విశ్వనాథ్ ఆలయం  మధ్యాహ్నం  1;00 pm నుండి 4:00 వరకు  ఖాళీ సమయాలు
  • మరియు  దేవాలయం మూయబడి ఉంటుంది
  • విశ్వనాథ్ దేవాలయంలో  ఉదయం  7:45 am నిమిషాలకు  కాలాభిషేకం  శివలింగకుజరుగుతుంది.
  • కాశి విశ్వనాధ్  దేవాలయంలో 8:00 am కు  రుద్రాభిషేకం జరుగుతుంది.
  • కాశీ విశ్వనాథ్ దేవాలయంలో 9:00  పూజలు జరుగుతూ  ఉంటాయి.

కాశి విశ్వనాధ్ దేవా ఆలయంలో  పండుగలు (Festivals).

  • కార్తీకమాసం
  • మహాశివరాత్రి
  • ఉగాది
  • సంక్రాంతి 
  • కొత్త అమావాస్య

కాశి విశ్వనాధ్ దేవాలయంలో  పండగలు బాగా జరుపుకుంటారు.    పరమేశ్వరకు పండుగలు శివరాత్రి అంటే చాలా ఘనంగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం  స్వామివారు పండగలు ఆరాధన లు  హోమోలో యజ్ఞాలు పూజలు  జరుగుతూ ఉంటాయి. ఆలయంలో శివుడు కు ఇష్టమైన పిండి వంటలు ఎంతో ఘనంగా ఇష్టంగా స్వామి వారు సమర్పిస్తారు.  దేవాలయంలో స్వామివారికి  యజ్ఞం చేస్తారు. విలువ పత్రం స్వామివారి కంటే చాలా ఇష్టంగా భావిస్తారు.  కార్తీక్ మాసంలో మరియు మహాశివరాత్రి  వారంలో  చాలా ఇష్టమైన పదార్థం విలువ పత్ర మరియు కరక్కాయ  అంటారు.

కాశి విశ్వనాథుడుకు  పెరుగుతో అభిషేకం చేయడం వల్ల  బలము మరియు  ఆరోగ్యము  మరియు ఆయుష్షు పెరుగుతుంది.  పరమేశ్వరుడుకు  చెరుకు రసంతో  అభిషేకం చేయడం వల్ల  ధన వృద్ధి కలుగుతుంది.  పరమేశ్వరుడు కు  ఆవు పాలు  అభిషేకం  చేయడం వల్ల  సర్వసుఖాలు  కలుగజేస్తారు.   కాశీ విశ్వనాథుడు నువ్వుల నూనెతో  అభిషేకం చేయడం వల్ల  అప మృత్యువు  నశించగలదు  చెప్పడం జరుగుతుంది   నవధాన్యాలతో చేయడం వల్ల  శివునికి పూజ  సుఖ సంతోషాలు  లభిస్తాయి.  శివుడు  పసుపు నీటితో అభిషేకం చేయడం వల్ల మంగళ  శుభకార్యలు జరుగుతాయి.

కాశీ విశ్వనాథ్ ఆలయ చరిత్ర (History of Kashi Vishwanath Temple)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం జిల్లాలో వడ్రపల్లి గ్రామంలో ఈ దేవాలయంలో ఉన్న శివలింగం  తెల్లటి పట్టిక రూపంలో ఉంటుంది.  అంతే కాదండి ఈ శివలింగం  స్వయంభునిగా వెలిసింది.  సంవత్సరానికి  పెరగడం దీనికి ప్రత్యేకత ఉంటుంది.  

దక్షిణ కాశీ విశ్వేశ్వరఆలయం ఉంది. 258 సంవత్సరాలు కిందట ఉంది.  ఊరు బయట ఉన్న పంట పొలంలో  రైతు దున్నుతుండగా మరియు కాలువ గట్లు వేసేందుకు  పుట్టలను తవ్వడం ప్రారంభించారు. అంతలో ఒక ఆశ్చర్యం కలిగింది.  ఈ క్రమంలో ఒక పుట్టను తవ్వుతుండగా  తెల్లటి పట్టిక రూపంలో ఉన్న శివలింగం కనిపించింది.  గ్రామస్తులు  పంట పొలాల నుండి తీసుకొచ్చి గ్రామంలో దేవాలయం నిర్మించారు.  లింగం కోసం  భూమిలో నుండి  బయటికి తీయడం కోసం  దాదాపు  25  లోతు అడుగులు తీయడం జరిగింది.  ఎంత దోగిన  అడుగులు కొద్ది శివలింగం కనిపిస్తుందో, మాత్రం  కింద బాగా మాత్రం బయటపడలేదు.  ఆ భూములో నుండి కూడా  పాములు రావడం. ఆశ్చర్యం కలిగించింది.

అప్పుడు దాంతో  గ్రామంలో ఉన్న ప్రజలు  దేవాలయం అక్కడనే నిర్మించారు.  దక్షిణ ముఖంలో ఉన్న అరుదైన దేవాలయం ఇది.  సాధారణంగా అన్ని శివాలయాలు  తూర్పున ఉంటుంటాయని జరుగుతుంది.  మరికొన్నిచోట్ల   ఆలయం  దక్షిణ వైపు  ఉండడం  ఆలయం విశేషంగా మారింది.  కాశి విశ్వనాధ్ దేవాలయంలో ధర్మకర్త  “సూర్య శెట్టి పరమేశ్వరరావు”  తన వంశం నుండి  పూర్వకల  నుండి  ఈ ఆలయం  నిర్వహణ అభివృద్ధి తోడుపడు తున్న పడుతుంది.

ఆలయంలో ఇతర దేవతలు మరియు ప్రాముఖ్యత, (Other deities and importance in the temple)

కాశీ విశ్వనాథ్ అనకాపల్లి దేవాలయంలో  అక్కడున్న. ప్రదేశాలు  అక్కడున్న అందాలు  గుడి దగ్గర శిల్పాలు వాటి గురించి ఈరోజు మనం చెప్పుకో పోతున్నాము.  మనము ముఖ్యంగా చెప్పుకుపోయేది ఏమంటే.  ఆలయం  కాశీ విశ్వనాథ్ అనకాపల్లి దేవాలయం గుడి లోపలికి వెళ్లే ముందు  పక్కనున్న వినాయక విగ్రహాన్ని దార్చనం చేసుకొని  మనం కాశీ విశ్వనాథ్ దేవాలయం లోకి వెళ్లడానికి  మార్గం ఉంటుంది.  

మరియు అంతేకాకుండా  శ్రీ ఆంజనేయ దేవాలయం విగ్రహం కూడా  దేవాలయం కుడి పక్కన ఉంది.  మరియు అంతే కాదండి  దేవాలయంలో శిల్పాలు చాలా అద్భుతంగా చెప్పారు.  మరియు  గజ స్థంభం కూడా  10 ఉన్నాయి.  వాటికి చిక్కిన శిల్పాలు  వాటిలో ఉన్న అందాలు చెప్పుకోవడానికి మాటల్లేవ్ అంత అందంగా ఉంటుంది.  

మరియు  దేవాలయం కాశీ విశ్వ నాథ్  దేవాలయం  కలర్  వైట్ కలర్ గా చెప్పుకోవడం జరిగింది. . దేవాలయానికి  స్ట్రక్చర్ చాలా అద్భుతంగా ఏ వేశారు.లైటింగ్  కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. రాత్రిపూట లైటింగ్ అందాలు వాటికి ఎలివేషన్లు గుడికి ఎంతో తోడుపడింది. మరియు కాశీ విశ్వనాథ విగ్రహం  చాలా అద్భుతంగా ఉంది.  

శివలింగం తెలుపు పట్టిక రూపంలో ఉన్న. శివలింగం చాలా వైట్ కలర్ గా ఉంటుంది. దానికి ఆపోజిట్  నంది విగ్రహం కూడా ఉంటుంది.  శివాలయానికి గర్భగుడిలోకి వెళ్ళడానికి ముందు  నంది విగ్రహాన్ని దర్శనం చేసుకొని వెళ్ళాలి.  మరియు నవగ్రహాలు  మరియు నాగదేవతలు అద్భుతంగా ఉన్నాయి.  మరియు  చెట్లు వాతావరణం చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి.  పక్కనే ఉన్న దేవాలయాలు అనకాపల్లిలో ఉన్న దేవాలయాలు.  మరియు నూకంబిక దేవాలయం గౌరీ పరమేశ్వర దేవాలయం అనకాపల్లిలో  ఉన్నాయి.

ఆలయ నిర్మాణం మరియు విశిష్టత,(Structure and features of the temple)

కాశీ విశ్వనాథ్ దేవాలయం అనకాపల్లిలో ఏళ్ల నిర్మాణం అయింది. అంటే దాని గొప్ప చరిత్ర కలిగి ఉంది దేవాలయం. దేవాలయం నిర్మాణం వచ్చేసి 500 సంవత్సరాల  నాగరికత పరిపాలనలో  కట్టిన దేవాలయం ఇది. దేవాలయానికి వచ్చిన ఖర్చు అంత చిత్ర రహస్యం. కాశీ విశ్వనాధ్ దేవాలయం  శివలింగం  తెల్లటి పట్టిక రూపంలో కలిగి ఉన్న శివలింగం  దానికి పెద్ద చరిత్ర ఉంది.  

గుట్ట తగడం వల్ల  ఆ విగ్రహం కనిపించిందంటూ బయట ప్రచారాలు వేస్తున్నారు,  పక్కన ఉంటుంది.  దాన్ని తోగడం వల్ల  శివలింగం పటిక బెల్లం రూపంలో  తేలింది.  దానికి ఆశ్చర్య ఫైర్ ప్రజలు  ఎంత తీసిన కూడా  అడుగు అడుగు భాగం అయితే తెలియలేదు, తవ్వే సమయంలో పాములు  వస్తున్నాయన  అక్కడే దేవాలయం నిర్ణయించారు.  వందల మంది  పని వాళ్ళతో  ఆలయం నిర్మించినట్టు  కార్యకర్త చెప్పారు.

గుడి కట్టడానికి రాళ్లు  ఒకటి 30 కేజీలు 40 కేజీల దాకా ఉంటాయి.  అప్పుడు చాలా ఘటిక బలంగా కట్టారు గుడి.  విస్తరణ వచ్చేసి.  తూర్పు పడమర  20  మీటర్లు (cm) మరియు  దక్షణం ఉత్తరం వచ్చేసి  25 మీటర్లు (cm) కలిగి  ఆలయం నిర్మాణం ఉంది.  కాశీ విశ్వనాథ్ దేవాలయం గొప్ప చరిత్ర నాగరికత  ఉంటుంది.

రూములు వాటి వివరాలు (Staying facilities)

 కాశీ విశ్వనాథ్ దేవాలయం అనకాపల్లి రూము దొరకడం చాలా ఇబ్బంది అయితే లేదు.  రూమ్ లో చాలా తేలిగ్గా దొరుకుతాయి.   వడ్లపల్లి నుండి అనకాపల్లి కి    రూమ్ అప్పుడు రూమ్ లో దొరుకుతాయి. 

వడ్లపల్లి  అది ఒక   గ్రామము అక్కడ రూమును దొరకవు  కాశీ విశ్వనాథ దేవాలయాలకు  దర్శనం చేసుకున్న తర్వాత రూములు కావాలంటే అనకాపల్లి కి వచ్చి మీరు రూములు  మరియు హోటల్స్  తీసుకోవాలి.  వారు ఒక రోజు పేమెంట్ వచ్చేసి  1200 నుండి  3000 దాకా  వారైతే తీసుకుంటారు.   నార్మల్ హోటల్ అంటే ఒకలా  ఏసీ రూమ్ హోటల్ అంటే ఒకలా గారు ఫీజు తీసుకుంటారు. రూములు    మరియు  హోటల్స్ పేర్లు  తెలుసుకుందాం.

రూములు పేర్లు

  • మంజీరా ఇన్ హోటల్  
  • హేపీ నెస్ట్ గెస్ట్ హోమ్
  • అన్నపూర్ణ గెస్ట్ హౌస్
  • ది లేక హౌస్ రిసార్ట్
  • హోటల్ స్ స్ డ్ గ్రాడ్న్ 
  • కోనోహ్ హోటల్

 కాశీ విశ్వనాథ్  కు చేరుకునే మార్గాలు (How to reach the temple)

రోడ్డు మార్గం.

కాశీ విశ్వనాధ్ దేవాలయానికి  పోవడానికి  మన ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులు ఉన్నాయి.  మరియు ప్రైవేటుగా పోవాలంటే  కార్లు  వంటి సౌకర్యాలు  కాశి విశ్వనాధ్ దేవాలయానికి పోవడానికి  మార్గాలు ఉన్నాయి. 

అంతే కాదండి రోడ్డు మార్గానికి  దివ్యచక్రం వాహనం బైక్  తో  దేవాలయానికి వెళ్లడానికి మార్గం మన ప్రభుత్వం  కలగజేసింది.  బయటి దేశం వారు కూడా  రావడానికి చాలా  సులువైన మార్గాలు  మన భారత దేశంలో  ఉన్న క్షేత్రానికి కాశీ విశ్వనాధ్  దేవాలయం  పోవడానికి మార్గాలు అనుకూలంగా ఉన్నాయి. 

  • హైదరాబాదు నుండి అనకాపల్లి కి 245 km
  • అనంతపురం నుండి అనకాపల్లి కి 800 km
  • నెల్లూరు నుండి అనకాపల్లి కి 405 km

రైలు మార్గం.


కాశీ విశ్వనాథ్ దేవాలయానికి  వడ్లపల్లి గ్రామం అనకాపల్లి మండలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విమాన మార్గం మన  ప్రాంతంలో  ఉన్నాయి. కాశీ విశ్వనాథ్ దేవాలయానికి భక్తాత్లు పోవడానికి రెండు మార్గాలు  చాలా అభివృద్ధి చెందిందని చెప్పవచ్చు.  రాబోయే కాలంలో  అభివృద్ధి ఇంకా చెందుతుందని  ప్రభుత్వాలు అంచనాలు వేస్తూ ఉన్నారు. 

దేవాలయానికి పోవడానికి రైలు మార్గాలు  ఎంతో అనుకూలంగా ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. కాశీ విశ్వనాథ్ దేవాలయానికి వడ్లపల్లి గ్రామానికి  రైలు మార్గం లేదు. . దేవాలయానికి వెళ్లాలంటే  ముందుగా అనకాపల్లి వెళ్లి  అక్కడ నుంచి పదవిని కిలోమీటర్ రోడ్డు ప్రయాణం చేయడం వస్తుంది

  • అనంతపూర్ (ATP)
  • హైదరాబాదు (HYD)
  • నెల్లూరు  (NLR)

విమానం మార్గం. 

కాశీ విశ్వనాధ్ దేవాలయానికి విమాన మార్గం  చాలా అనుకూలంగా ఉంది  కాశీ విశ్వనాథ్ దేవస్థానానికి  విశాఖపట్నంనికి  విమానం మార్గం ఉంది. అక్కడి నుంచి  రోడ్డు మార్గంలో వెళ్లాలి  అనకాపల్లి నుండి  వడ్ల పల్లి  గ్రామానికి వెళ్లి  అక్కడ  కాశీ విశ్వనాథ్ దేవాలయం దర్శనం చేసుకోవచ్చు.  ఎందుకంటే మన దేశంలో పుణ్యక్షేత్ర చాలా గొప్పది విలువైనది.  వాటిని దర్శించడానికి  అభిమానం మార్గం భారతదేశం అనుకూలంగా ఉంది.

  • single engine land
  • Seaplane.
  • rotorcraft

జాగ్రత్తలు

 కాశీ విశ్వనాథ దేవాలయానికి వెళ్లే ముందు మనం తీసుకున్న జాగ్రత్తలు పాటిద్దాం.  దేవాలయానికి వెళ్లే ముందు మనం ఒకసారి  బ్యాగు  వస్త్రాలు  మరియు  రైలు కోటు  వంటి  మనం ఏర్పాటు చేసుకోవాలి.  ఎండాకాలంలో వెళ్లాలంటే తప్పనిసరి వాటర్ బాటిల్ చేతుల్లో పెట్టుకొని వెళ్లాలి.  డబ్బు  బంగారం వంటి  జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎక్కువ దేవాలయం ముందు ఉంటారు.  

రాత్రిపూట  మను హోటల్ లేదా రూమ్లో  తీసుకొని అందులో ఉండాలి.  బయట ఉంటే  మన కాస్త ప్రమాదంగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి.  భారతదేశంలో పుణ్యక్షేత్రం చాలా గొప్పవని చెబుతారు. మనం  జాగ్రత్తగా దేవాలయంకి వెళ్లి ఇంటికి తిరిగి వెళ్ళిపోవచ్చు జాగ్రత్తగా.

ముగింపు

కాశీ విశ్వనాథ్ దేవాలయానికి మనం భక్తితో  మరియు  ప్రేమతో వెళ్లాలి.  సిరి సంపద తోడై ఉంటాయి. ఈ దేవాలయానికి   దర్శనం అయితే  పుణ్యం కలుగుతుందని పెద్దలు చెప్తూ ఉంటారు.  ఆరోగ్యంగా  ఐశ్వర్యంగా  ఉంటారని.  

ఈ పుణ్యక్షేత్రంలో ఉన్న ప్రజలు లేదా భక్తాలు అంటారు.  నిండు నూరేళ్లు బతుకుతారని గట్టిగా నమ్ముతారు  స్వయంగా వెలిసిన శివలింగం  ఎన్నో శక్తులు ఉంటాయి.  మన కోరుకున్న కోరికలు వెంటనే నెరవేరుతాయి.  కాశి విశ్వేశ్వర విశ్వేశ్వర స్వామి  భారత దేశంలో అరుదైన ప్రదేశం లో ఉంటారు.  మన భారత దేశంలో పుణ్యక్షేత్ర చాలా గొప్పవి అని చెప్పవచ్చు.

ప్రశ్నలు జవాబులు

 1.కాశీ విశ్వనాథ్ దేవాలయం ఎక్కడ ఉంది.?
జవాబు.  కాశీ విశ్వేశ్వర దేవాలయం  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం జిల్లా మరియు అనకాపల్లి   వడ్లపల్లి  గ్రామంలో  ఈ దేవాలయం స్వయంగా వెలిసింది.

2.  ఆలయంలో ఉన్న శివలింగం  ఎక్కడ పుట్టింది.?
జవాబు. ఈ ఆలయంలో ఉన్న శివలింగం  భూమిలో  నుండి  బయటకు వచ్చింది  అది స్వయంగా  వెలిసింది అని చెప్పుకోవచ్చు.

3.  శివలింగం ఏ కలర్ లో ఉంటుంది.?
జవాబు.  శివలింగం  తెలుపు  పటికి  రంగు రూపంలో ఉంటుంది.

4.  దేవాలయం  ఏ కలర్ లో ఉంది.?
జవాబు.  కాశీ విశ్వనాథ దేవాలయం   తెలుపు రంగులో ఆలయం ఉంది.

5.  దేవాలయంలో  శివలింగం హైటు ఎంత ఉంది.?
జవాబు.  దేవాలయంలో శివలింగం  మూడు ఫీట్లు  ఉంది.

మీకు మా కంటెంట్ నచ్చినట్లయితే మా బ్లాగును ఫాలో అవుతూ ఉండండి కొత్త కొత్త అప్డేట్స్ ఇస్తూ ఉంటాం.

Leave a Comment