Mahashivratri Date Timings and Pooja Method in Telugu 2025 మహాశివరాత్రి తేదీ సమయం మరియు పూజా విధానం
పరిచయం, Mahashivratri Date Timings and Pooja Method in Telugu 2025 సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది. మీరు ఏ రోజు చేయాలి. ఏం దీక్ష పాటించాలి. ఉండవలసిన నియమాలు ఏమిటి వాటి గురించి తెలుసుకుందాం.? మన భారత దేశంలో మహాశివరాత్రి అనే పండగ మన సంస్కృతి సంప్రదాయ ప్రకారం శివుడికి పాలాభిషేకాలు అభిషేకాలు వంటి పూజలు జరుగుతూ ఉంటాయి.
మన సనాత ధర్మం Mahashivratri పూజలు చేస్తారు. 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి జ్యోతులను ఉజ్జయిని అక్కడ మహాశివరాత్రి చాలా ఘనంగా జరుగుతాయి. అక్కడ వేలాదిమంది భక్తాతులు స్వామివారి దర్శనం కోసం వస్తూ ఉంటారు. అలాంటి మహాశివరాత్రి రోజున సాధువులు ఎందరో వస్తూ ఉంటారు వారికి మహాశివరాత్రి రోజు స్వామివారికి పాలాభిషేకాలు పుష్పాభిషేకం మరియు బిల్వ పత్రం, గంగాజలం, పంచామృతంతో పూజ వాటితో స్వామి వారికి పూజలు చేస్తూ ఉంటారు. రాత్రి వేళలో జాగారం చేస్తూ ఉంటారు.
2025లో మహాశివరాత్రి తేదీ మరియు సమయం
మహాశివరాత్రి తేదీ మరియు సమయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.?
మన పంచాంగం ప్రకారం మాఘ మాసంలో కృష్ణపక్ష చతుర్దశి అర్ధరాత్రి వ్యాప్తి చెంది ఉన్న రోజులు Mahashivratri అంటారు. 26 ఫిబ్రవరి 2025 బుధవారం ఉదయం, 11:09 AM నిమిషాల నుండి 27 ఫిబ్రవరి నెల 2025 గురువారం ఉదయం, 08:55 AM నిమిషాల వరకు మహాశివరాత్రి ఉంటుంది.
అమావాస్య ముందు వచ్చే కృష్ణపక్ష చతుర్దశనాలే శివరాత్రి జరుపుకోవాలని శాస్త్రం నియమము. Mahashivratri రోజున అర్ధరాత్రి 12 గంటలకు జ్యోతి స్వరూపమైన శివుడుకు లింగ రూపంలో దర్శనము భక్తాదాలకు పర్వదిన కాలమని చెప్పుకోవచ్చు. ఆరోజున అర్ధరాత్రి 12 గంటలకు భక్తాదులో దర్శనం కోసం ఎందరో ఎదురు చూస్తూ ఉంటారు.
2025 Mahashivratri Celebrations

2025 లో ఫిబ్రవరి నెలలో వచ్చే మహాశివరాత్రి వేడుకలు మన ప్రపంచవ్యాప్తంగా చాలా ఘనంగా జరుగుతాయి. ఆరోజు పవిత్రమైన రాత్రి వేడుకల్లో జాగారం వంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఆరోజు రాత్రి మెడిటేషన్ మరియు డాన్స్ పూజలు వంటి అనుభూతి ఉంటుంది. వేడుకల్లో మహాశివరాత్రి చాలా ఘనంగా జరుగుతాయి.
Mahashivratri రోజున జాగారం చేయడం వల్ల పూర్వజన్మ ఉండదని ఎక్కువగా నమ్ముతారు. ఆరోజు భక్తాదులు మరియు సాధవులు వంటి వారు మహాశివరాత్రి వేడుకల్లో పాల్గొంటారు. మహాశివరాత్రి రోజున రాత్రి 12 గంటలకు జరిగే మహా కార్యక్రమాలకు ఎంతో ముక్తాదులు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ రోజున శివలింగానికి అభిషేకాలు మరియు పూజలు వంటి కార్యక్రమంలో ఉంటాయి. ఆరోజు Mahashivratri పండగ రోజు పగలంతా ఉపవాసం ఉండి. మనసును దైవం చింతగా ఉంచి రాత్రి సమయంలో శివునికి అనుగ్రహం కొరకు నిద్రపోకుండా జాగారం చేస్తారు. శివలింగానికి భక్తసుద్ధులతో అభిషేకాలు పూలు భజనలు చేస్తారు అందుకే దీనిని మహాశివరాత్రి అంటారు.
మహాశివరాత్రి పూజా విధానం Mahashivratri 2025
మహాశివరాత్రి రోజున పూజా విధానం ఎలా చేయాలంటే ఆ రోజు తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి ఇల్లంతా శుభ్రపరచుకొని తల స్నానం చేసి కొత్త సంప్రదాయ దుస్తులు వేసుకొని పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. ఇంటికి తోరణాలు కట్టుకొని పూజ గదిలో ముగ్గులు వేసుకొని రకరకాల పూలతో అలంకరించుకోవాలి పూజలు ప్రారంభించుకోవాలి.
లింగకారంలో ఉన్న శివునికి శుద్ధి జలంతో ఆవు పాలతో పంచామృతలతో వివిధ పూజ ద్రవ్యాలతో పుష్పాలతో అభిషేకించుకొని చేసుకోవాలి. అందులో ముఖ్యంగా మారేడు దళాలను, మరియు బిల్వ పత్రాలను, తుమ్మి పూలను, గోకు పూలు, పచ్చని పూలతో శివనామాలతో కానీ పంచాక్షరి మంత్రాలు ఓం నమశివాయ అని, స్మరిస్తూ Mahashivratri రోజున పూజించాలి. తాంబూలం మరియు అరటిపండు జామ పండ్లు ఖర్జూర పండ్లు స్వామివారికి నైవేద్యంగా సమర్పించుకోవాలి.
మహాశివరాత్రి రోజున అష్టోత్తరం మరియు పంచాక్షరి మంత్రం పాటించాలి. తెల్లవారి నుండి ఉదయం 9 గంటల లోపు అభిషేకం చేసే పూజకు ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. భక్తిశ్రద్ధలతో శివనామాలు మరియు శివపురాణం మొదలైనవి చదువుకుంటే చాలా మంచి ఫలితాలు మీకు అయితే పొందగలరు.
ఆరోజు రాత్రి జాగారం చేసి మరుసటి రోజు ఉదయం స్నానం చేసి నైవేద్యం అన్నం మరియు కూరలు వండి దేవునికి నివేదన చూపించి, ఉపనాశనం చేసి తర్వాత వారు తినే కంటే ముందు ఆవుకు బియ్యం తోటకూర బెల్లం కలిపి తినిపించాలి. గోమాత చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసే ఆ తర్వాత అన్నదానం చేసిన తర్వాత పక్షులకు కూడా ఏదైనా అవి తినే ఆహారం పదార్థాలు మరియు త్రాగడానికి నీటిని వాటికి ఏర్పాటు చేసుకోవాలి.
ఈ కార్యక్రమంలో అన్ని అయిపోయిన తర్వాత ఉపన్యాస దీక్ష వదులుకోవాలి. ఈ పద్ధతులతో చేసే ఎంతో పుణ్యంతో పాటు సమస్త గ్రహ దోష నివారణ కలిగి దైవ అనుగ్రహం పొందుతారు.