Mahashivratri Best Places in India 2025 మహాశివరాత్రి 2025

By TempleInsider

Published On:

Mahashivratri Best Places in India 2025

Join WhatsApp

Join Now

Mahashivratri Best Places in India 2025 Pooja And Timings Want to visit famous Shiva temples in India during Mahashivratri 2025

Mahashivratri Best Places in India 2025 (మహాశివరాత్రి 2025 భారతదేశంలోని 10 ఉత్తమ శివక్షేత్రాలు)

పరిచయం,  Mahashivratri Best Places in India 2025   అంటే మన తెలుగు హిందూ ధర్మానికి ఎంతో పవిత్రమైన పండగని భావిస్తాము. మన భారత దేశంలో గత నాగరికత నుండి మహాశివరాత్రి అంటే మనకు తెలుసు మన హిందూ ధర్మక్షేత్రాలలో మరియు శివ క్షేత్రాలలో చాలా రంగా రంగా వైభవంగా జరిగే పండుగను మహాశివరాత్రి అంటాము. 

మనకి త్రీతాయుగం నుండి మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా హిందూ ధర్మ సంస్కృతితో ఎంతో ప్రీతిగా మహాశివరాత్రి వేడుకలు మన భారతదేశంలో జరుపుకుంటాము. ఆ రోజున శివుడు తాండవం వేసే నాట్యం శివునికి పాలాభిషేకం మరియు ఎన్నో కార్యక్రమంలో మహాశివరాత్రి రోజు జరుగుతుంటాయి.

Mahashivratri 2025 (మహాశివరాత్రి 2025)

మహాశివరాత్రి 2025 సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో 26  మరియు 27 మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతాయి.మహాశివరాత్రి పాల్గొన్న మాసంలో కృష్ణపక్ష చతుర్దశి రోజు మనం శివరాత్రి జరుపుకుంటాము. రోజు భక్తాదులో అతిపెద్ద ముఖ్యమైన పర్మిదినంగా భక్తాదులు భావిస్తారు. మహాశివరాత్రి రోజున భక్తాజులు ఉపవాసం పాటించే రాత్రంతా చూడి భజనలు మరియు పూజలు చేస్తారు.


మహాశివరాత్రి రాత్రి 12 గంటలకు వచ్చే లింగోద్భత కాలంలో వచ్చేదాన్ని చతుర్దశి స్థితిని మహాశివరాత్రి జరుపుకుంటాము. 26 ఫిబ్రవరి  2025 లో బుధవారం రోజున  ఉదయం, 09:49 AM చతుర్దశి తిధి మొదలు ఉంది. నిషిత కాలం పూజ సమయం, ఫిబ్రవరి 26 నా రాత్రి, 12:04 AM  నుండి 02:53 AM వ్యవధి  49 నిమిషాల్లో పూజ చేసుకోవాలి.  కనుక 26వ తారీకు రోజు మహాశివరాత్రి గా జరుపుకుంటారు.

 మహాశివరాత్రి రోజున మాస శివరాత్రి పర్వదిన నాడు  భక్తాదులు మెడలో మీకు నచ్చిన రుద్రాక్ష ధరించండి.  ఈ శివాలయంలో దీపాలను పడమర దిక్కున వెలిగించి.  ఒక మంత్రాన్ని జపించాలి. “ఓం నమశ్శివాయ” అని నూట ఎనిమిది సార్లు ధ్యానించి వారికి కైలాస ప్రాప్తి సిద్ధిస్తుంది. విశ్వం అదేవిధంగా ఆలయాల్లో శివుడికి పంచామృతంతో అభిషేకం చెయ్యాలి. ఎన్నో దరిద్రం తొలగిపోతాయి ఆ రోజంతా ఉపవాసం మరియు జాగారం చేయాలి. చాలా మంచి ఫలితాలు పొందగలరు.

Mahashivratri Best Places in India 2025 (భారతదేశంలో 2025 మహాశివరాత్రి ఉత్తమ స్థలాలు)

 మహాశివరాత్రి మన భారతదేశంలో 10 దివ్య క్షేత్రాలలో మహాశివరాత్రి చాలా ఘనంగా జరుపుకుంటారు. ఎంతో భక్తి శ్రద్ధలతో ఎంతో గురువులు మరియు సాధువులు మరియు నాగు గురువులు వంటి వారు ఆ రోజున ధ్యానంలో మరియు పూజల్లో మునిగిపోయి ఉంటారు. ఆ పది ముఖ్యమైన క్షేత్రాలు తెలుసుకుందాం.?

వారణాసి కాశీ విశ్వనాథ స్వామి దేవాలయం. 

మహాశివరాత్రి వేడుకల్లో ముక్తాగలు ఈ దేవాలయానికి కిటకిటలాడుతుంది. మహాశివరాత్రి రోజు గంగ గట్లపై జరిగే గంగా హారతి వారణాసిలో ప్రత్యక్ష పూజలు రుద్రాభిషేకలు మహాశివరాత్రి రోజున జరుగుతాయి. మహా శివరాత్రి రోజున లింగోబ్ది కాలంలో పంచామృతాలు అభిషేకాలు మరియు ఆ రోజంతా వైభవంగా గంగ మహా శివరాత్రి జరుగుతుంది

మహాశివరాత్రి రోజున పూజలు రుద్రాభిషేకాలు భక్తాదులు చూస్తూ ఉంటారు. వారణాసి కాశీ విశ్వనాథ స్వామి ఆ రోజంతా భక్తాలు సందడిగా జాగారం చేస్తూ ఉంటారు. ఆ సందడి మన భారత దేశంలో మహాశివరాత్రి రోజు మాత్రమే ఉంటుంది. అందుకు మన భారతదేశంలో మహాశివరాత్రి చాలా సందడిగా జరుపుకుంటారు.

ఉజ్జయిని మధ్యప్రదేశ్  మహాలింగేశ్వర జ్యోతిర్లింగం ఆలయం, 

మహాశివరాత్రి రోజున ఉజ్జయినిలోని మహాకాళేశ్వర జ్యోతిర్లింగం మహాశివరాత్రి ప్రసిద్ధి చెందిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ రోజు మహాశివరాత్రి రోజున అక్కడ జరిగే తస్మహారతి విశేషంగా గుర్తింపు ఉంది. ఉజ్జయిని దేవాలయంలో మహాశివరాత్రి రోజున ప్రత్యేక పూజలు హోమాలు యజ్ఞాలు నిర్వహించబడతాయి.  ఎందువల్ల మహాశివరాత్రి రోజున భక్తాదులు మధ్యప్రదేశ్లో ఉన్న ఉజ్జయిని దేవాలయానికి వేల సంఖ్యలో భక్తాదులు వస్తూ ఉంటారు.

సోమనాథ్ జ్యోతిర్లింగం దేవాలయం

సోమనాథ్ గుజరాత్ లో ఉంది. సోమనాథ్ క్షేత్రంలో జ్యోతిర్లింగం భారతదేశంలో ప్రత్యేకత పవిత్రమైన స్థలం మరియు  శివ క్షేత్రంలో ఒకటి అభివృద్ధి చెందింది.  ఆ మహాశివరాత్రి  వేడుకల్లో ఆలయంలో జరిగే ప్రత్యేకత అభిషేకాలు శివ భజనలు మరియు ఉపవాసాలు మరియు జాగారం వంటి ఈ జ్యోతిర్లింగ ఆలయంలో భక్తి రసాన్ని పంచుతాయి. మరియు ఆధ్యాత్మిక అనుభూతిని మహాశివరాత్రి రోజు కలుగుతుంది.  ఆ రోజంతా ఎన్నో కార్యక్రమాలు వేడుకలు సోమనాథ్ ఆలయంలో జరుగుతూ ఉంటాయి.

హరిద్వార్ ఋషికేశ్ ఆలయం, 

హరిద్వార్ ఉత్తరాఖండ్ లో ఉన్న  దక్షేశ్వర్ మహాదేవ్ ఆలయం మహాశివరాత్రి రోజున చాలా ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి. మహాశివరాత్రి రోజు హరిద్వార్ పవిత్ర ప్రదేశంగా భావిస్తారు. అక్కడ నీలకంఠ మహతివాలయం భక్తులకు నిండిపోతూ అక్కడ ఉన్న గంగా నదిలో పవిత్రమైన స్నానం చేస్తే చాలా పుణ్యం కలుగుతుంది అక్కడ గంగా హారతి దర్శించడం వల్ల పూర్వజన్మ ఉండదని నమ్మకం చాలా అనుభూతిని మరియు  ఆధ్యాత్మిక  మరియు అనుభూవుని కలుగుతుంది.  ఈ పవిత్రమైన స్థలాల్లో  శివ అభిషేకం మరియు అభిషేకాలు పూజలు హోమాలు యజ్ఞాలు జరుగుతూ ఉంటాయి.


శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయం

శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానం ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఈ ఆలయంలో మహా శివరాత్రి ప్రసిద్ధి చెంది ఉంటుంది. ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలు మహాశివరాత్రి రోజున చాలా వేడుకలు జరుగుతూ ఉంటాయి శ్రీశైలంలో మహాశివరాత్రి రోజున ఆలయం సందర్శించాలి.శ్రీశైలం మల్లికార్జున స్వామి మహాశివరాత్రి రోజున దర్శనం చేసుకుంటే చాలా పవిత్రమైన ప్రదేశంగా చెప్పుకునే ఉంటుంది. ఈ దేవాలయం శివునికి అంకితమైనది.

కేదారనాథ్ జ్యోతిర్లింగం ఆలయం. 

ఈ దేవాలయం  ఉత్తరాఖండ్ కేదారనాథ్ జ్యోతిర్లింగం ఆలయం ఉంది. మహాశివరాత్రి రోజున అధికత అత్యంత పవిత్రమైన ప్లేసు మరియు భక్తాదులు ఎక్కువ సంఖ్యలో శివుని దర్శనం కోసం ఈ ఆలయానికి వస్తూ ఉంటారు. మహాశివరాత్రి రోజున ఉపన్యాసం పూజలు హోమాలు వంటి కేదారనాథ్ ఆలయంలో జరుగుతూ ఉంటాయి.  శివుడు ఆశీస్సులతో పొందడానికి యాలయానికి భక్తాదులు సందర్శిస్తారు.


రామేశ్వరం దేవాలయం,

రామేశ్వర దేవాలయం తమిళనాడులో పవిత్రమైన శివాలయం చెప్పుకోవచ్చు,  మహాశివరాత్రి రోజున ప్రత్యేక అభిషేకాలు పూజలతో భక్తులు ఎంతోమంది తమిళనాడులో ఉన్న రామేశ్వరం దేవాలయానికి వస్తూ ఉంటారు. తమిళనాడులో ఉన్న రామేశ్వరం గుర్తింపు పొంది ఉంటుంది.  ఈ ఆలయంలో పంచామృతం మరియు అభిషేకం మరియు హోమాలు పూజలు వంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి.  ముఖ్యంగా శివుడికి పాలాభిషేకం పంచ అభిషేకం పుష్పాభిషేకం వంటి వేడుకలు మహాశివరాత్రి రోజున జరుగుతూ ఉంటాయి.

రామేశ్వరం దేవాలయం మహాశివరాత్రి రోజున ఆలయంలో ఉన్న కోనేరు భక్తాదులు తల స్నానం చేసి ఆలయానికి  సందర్శిస్తారు.  ఆ రోజున ఆలయంలో దీపారాధనతో ఆలయం అలలాడుతుంది. ఆ రోజున శివుని పూజ చేయడానికి ఎంతో మంది భక్తాలు తమిళనాడుకు వెళ్తుంటారు.  అక్కడ ఆదిత్ముక అనుభూతిని కలుగుతుంది.

 పశుపతినాథ్ దేవాలయం నేపాల్,

పశుపతినాథ్ ఆలయం నేపాల్ లో కొలువై ఉంది. మహాశివరాత్రి రోజున పశుపతినాథ్ ఆలయంలో ప్రపంచవ్యాప్తంగా భక్తాదులు ఆకర్షిస్తుంది.  ఎందుకంటే ఈ దేవాలయంలో ప్రత్యేకత పూజలు మహాశివరాత్రి రోజున జరుపుతాది. ఇక్కడ ఆ అఘోరులు ఎక్కువమంది, వస్తూ ఉంటారు. మహాశివరాత్రి రోజున ఈ ఆలయంలో అద్భుతంగా సాగుతుంది.  పూజలు దీపరాధంతో ఆలయం అద్భుతంగా ఉంటుంది. మహాశివరాత్రి రోజున ఆలయంలో ప్రత్యేకత పూజలు హోమాలు వంటి కార్యక్రమంలో ఉంటాయి.


గుప్తా కాశి విశ్వనాధ్ ఆలయం, 

గుప్త కాశి విశ్వనాధ ఆలయం ఉత్తరాఖండ్లో ఉంది. ఈ దేవాలయం శివునికి అంకితమైనది, మహాశివరాత్రి రోజున శివ క్షేత్రంగా గుర్తింపు పొందుతుంది. ఈ దేవాలయంలో శివరాత్రి రోజున ప్రత్యేక పూజలు మరియు రుద్రాభిషేకం మరియు అభిషేక వంటి కార్యక్రమం జరుపుతూ ఉంటాయి.  మహాశివరాత్రి రోజున హోమాలు ఇక్కడ భక్తాదులు నిర్వహించబడతాయి. మహాశివరాత్రి రోజున ఈ ఆలయం సందర్శిస్తే ఆధ్యాత్మిక అనుభూతిని కలుగుతుంది.

తారకేశ్వర్ మహాదేవ్ ఆలయం,

తారకేశ్వర్ మహదేవ్ ఆలయం పశ్చిమబెంగాల్ లో ఉంటుంది. మహదేవ్ ఆలయంలో మహాశివరాత్రి రోజున వేడుకలు ఎక్కువగా జరుగుతుంటాయి. తారకేశ్వర్ అక్కడ సమీపంలో ఉన్న కోల్కత్తా ప్రాంతం నుండి భక్తాదులు ఈ శివాలయానికి వేల సంఖ్యలో సందర్శించడానికి వస్తూ ఉంటారు

మహాశివరాత్రి 2025లో మహాత్మ్యం  ఆచారాలు శివుడుకి పూజలు,

మహాశివరాత్రి రోజు శివుడికి ప్రత్యేకత పూజలు ఉంటాయి, ప్రతి సంవత్సరం పాల్గొన మాసంలో కృష్ణపక్ష చతుర్దశి రోజున మహాశివరాత్రి జరుపుకుంటాము. లార్డ్ శివ భక్తులకు అనంత ప్రేమను పర్వదినాన భావిస్తారు. మహాశివరాత్రి రోజున ఆరోజు రాత్రంతా జాగారం చేస్తూ భజన మరియు ఉపవాసం వంటి భక్తాదులు పాటిస్తారు. రాత్రంతా శివుని బాధ్యతంలో ప్రపంచాన్ని మర్చిపోయి శివ  మాయలో మునిగిపోతారు.

మహాశివరాత్రి రోజున పురాణ కథలు భక్తాదులు వింటూ ఉంటారు. మహాశివరాత్రి రోజున శివ పార్వతి దేవిని వివాహం చేసుకుంటారు. మరో కథ ప్రకారం శివుడు ఆరోజు ప్రపంచాన్ని రక్షించడంలో ఒక కీలక పాత్ర పోషిస్తాడని పురాణాల్లో చెబుతారు. మహాశివరాత్రి రోజున రుద్రాభిషేకం పూజలు శివుడికి జరుగుతూ ఉంటాయి. . అభిషేకాలు ప్రీతిగా పూజలు చేస్తూ ఉంటారు.


ముగింపు,


మహాశివరాత్రి రోజు  ఆ రోజంతా భక్తాతలు ఆధ్యాత్మిక అనుభూతి శాంతిని భద్రత చేసే విధానం ఉంటుంది. మహాశివరాత్రి రోజున ఈ పండుగను భారతదేశం అందుట వ్యాప్సిస్తూ ఉంటుంది. ఆ రోజు వేడుకలు భక్తి భజనలు ఎన్నో ఉత్సవాలు ఉంటాయి.  లో పడి భూలోకాన్ని మర్చిపోతారు. ఆధ్యాత్మిక అనుభూతిని కలుగుతుంది. ఈ పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి శివుని ఆలయంలో పూజలు భావాన్ని పెంచే అనుభూతిని అందిస్తుంది. మహాశివరాత్రి రోజున పవిత్రమైన స్థలాలను సందర్శిస్తారు.

 ధన్యవాదములు..!