Maha Kumbh Mela PrayagRaj 2025 Start and End Times and Date(మహా కుంభమేళా ప్రయగ్ రాజ్ 2025)

By TempleInsider

Published On:

Maha Kumbh Mela PrayagRaj 2025 Start and End Times and Date

Join WhatsApp

Join Now
Maha Kumbh Mela PrayagRaj 2025 Start and End Timings and Date Pooja Timings full Information

Maha Kumbh Mela PrayagRaj 2025 Start and End Times and Date (మహా కుంభమేళా ప్రయగ్ రాజ్ 2025 ప్రారంభం మరియు ముగింపు సమయాలు మరియు తారీకు తెలుసుకుందాం?

కుంభమేళా అంటే ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం.?

Maha Kumbh Mela PrayagRaj 2025 Start and End Times and Date ఈ సంవత్సరం జనవరి నెలలో పెద్ద పురస్కారాలు జరుగుతున్నాయి. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేయి మహాకుంభమేళా చాలా ఘనంగా జరుగుతాయి. ప్రయగ్ రాజ్ ఎక్కడుందంటే ఉత్తరప్రదేశ్లో ఉంది. దేశ రాజధాని న్యూఢిల్లీ కి 700 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోకి 200 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రయగ్ రాజ్ సమీపంలో ఉన్న వారణాసికి 130 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

ఉత్తరప్రదేశ్ లోనే ప్రయగ్ రాజ్ లో ఈనెల 13న ప్రారంభం కానున్న కుంభమేళపై సర్వత్ర ఆసక్తి నెలకొంది 12 డేస్ ఒక్కసారి జరిగేయి. ఈ కుంభమేళాలు పుణ్య స్థానాలు ఆచరించాలని భక్తులు ఎదురుచూస్తున్నారు. జనవరి 12న నుంచి ఫిబ్రవరి 26 వరకు 45 రోజులు పాటు మహా కుంభమేళ జరగనున్నది. అందులో ఆరు ఆరు రోజులు ముఖ్యమైనవిగా భావిస్తారు. ఆ పవిత్ర తేది ఏంటో ఈ కథనము తెలుసుకుందాం.?

ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగరాజులో ఈనెల 13న పుష్యపూర్ణమి రోజు మహా కుంభమేళా ప్రాణం కానుంది. వచ్చే 26న మహాశివరాత్రి వరకు సాగనుంది. గంగా యమునా సరస్వతి నదులు ఒకే చోట కలిసే ప్రయాగరాజులో పుణ్య స్థానాలు ఆచరించాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికీ వివిధ ప్రాంతాల నుంచి సాధువులు భక్తులు పర్యాటకులు ఉత్తర ప్రదేశ్ క్యూ కడుతున్నారు. జరగనున్నప్పటికీ అందులో ఆరు రోజులు పవిత్రంగా పాటిస్తున్నారు అందులో మొదటిది. Maha Kumbh Mela PrayagRaj 2025 ప్రారంభ కన్నా జనవరి 13 ఆరోజు పుష్య పౌర్ణమి క్యాలెండర్ ప్రకారం  పుష్య మాసంలో శుక్లపక్షం 15వ రోజున పుష్య పౌర్ణమి వస్తుంది ఆ రోజున చంద్రుడు నిండు ఆకారంలో ఉంటాడు. 

దీనిని మహా కుంభమేళకు అనేది కారుగా ప్రారంభంగా చెబుతారు. ఇదే రోజున కల్పవకాలం ప్రారంభంగా కూడా చెపుతారు. ఈ రోజున అధిక సంఖ్యలో భక్తులు అత్యధిక శ్రద్ధతో తినేస్తానంలో ఆచరిస్తారు.

మహా కుంభమేళ 2025 లో ఎక్కడెక్కడ జరుగుతుంది.

Maha Kumbh Mela PrayagRaj 2025 లో ఎక్కడెక్కడ జరుగుతుందంటే. ఇప్పుడు అది మనం తెలుసుకుంటాం.? ఉత్తరప్రదేశ్ లో ఉన్న ప్రయగ్ రాజ్, ఉత్తరాఖండ్లో ఉన్న హరిద్వార్, మధ్యప్రదేశ్ లో ఉన్న ఉజ్జయిని, మహారాష్ట్రలో ఉన్న నాసిక్లో, అయితే జరుగుతుంది. మహాకుంభమేళా ఈ కుంభమేళా 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చి మహా కుంభ వేళ ఈ కుంభ వేలుకు సాధువులు. మరియు  సన్యాసులు మరియు పర్యాటకులు వంటి వారు ఈ కుంభమేళ ప్రయగ్ రాజ్  లో ఉంటారు. 

ప్రయగ్ రాజ్ ఎందుకు వస్తారు అంటే ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ త్రివేణి సంగం ఉంటుంది. ఈ నదిలో స్నానం చేయడం వల్ల పుణ్యం కలుగుతుంది.  అందువల్ల సాధువులు మరియు పర్యాటకులు వస్తూ ఉంటారు. త్రివేణి నదిలో స్నానం ఆచరించడం, వల్ల చేసిన పాపాలు తొలగిపోతాయి. పుణ్యాలు కూడా వస్తాయి అని ఎక్కువ నమ్ముతారు.  త్రివేణి నది ఎందుకు స్పెషల్ అంటే యమునా, గంగా, సరస్వతి, నదులు త్రివేణి నదిలో కలుస్తాయి కాబట్టి ఈ నదికి ఇంత ప్రత్యేకత ఉంటుంది.

మహా కుంభమేళ ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది.? 2025

 కుంభమేళ అనేది ప్రతి నాలుగు సంవత్సరాలకి జరుగుతుంది. ప్రతి ఆరు సంవత్సరాలుకు జరిగేదాన్ని అర్థ కుంభమేళా అంటారు. 12 సంవత్సరాల కు జరిగేది పూర్ణకుంభమేళా అంటారు. 12 పూర్వ కుంభమేళల్ల తర్వాత జరుపుకునేది మహా కుంభమేళా అంటారు. ఇప్పుడు జరుగుతున్నది మహా కుంభమేళా 114 సంవత్సరాల తర్వాత వచ్చింది.

మహా కుంభమేళా ప్రయగ్ రాజ్ లో జరుగుతుంది. అక్కడ జనాభా 30 కోట్ల నుండి 40 కోట్ల వరకు మంది వస్తారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చాలు ఏర్పాట్లు అయితే చేసి ఉంది. మహా కుంభమేళా కు  ఎక్కడెక్కడ నుండి ప్రాంతాల నుండి జనాలు తరచూ వస్తూ ఉంటారు.

2025 లో  మహా కుంభమేళ ప్రయగ్ రాజ్ ముఖ్య స్నానాలు.?

మహా కుంభమేళ లో ప్రయగ్ రాజ్  కే స్నానాలు ఏ రోజు చేయాలి ఎప్పుడు చేయాలి. తెలుసుకుందాం.?  జనవరి 13 పుష్ పౌర్ణమి సందర్భంగా స్నానాలు ఆచరించాలి. జనవరి 14 తారీకు మకర సంక్రాంతి సందర్భంగా ఆరోజు స్నానాలు ఆచరించాలి. జనవరి 29 వ తారీకు అమావాస్య సందర్భంగా స్నానాలు ఆచరించాలి. ఫిబ్రవరి 3 తారీకు వసంతం పంచమి సందర్భంగా ఆరోజు స్నానాలు ఆచరించాలి.  ఫిబ్రవరి 12 తారీకు మేక పౌర్ణమి సందర్భంగా స్నానాలు ఆచరించాలి. ఫిబ్రవరి 26 తారీకు మహాశివరాత్రి సందర్భంగా స్నానాలు ప్రత్యేకంగా ప్రయగ్ రాజ్  లో త్రివేణి సంగం నదులు స్నానాలు ఆచరిస్తారు.

మహా కుంభమేళ ప్రాంగణంలో ఈ స్నానాలు ఆచరించడం వల్ల పుణ్యం కలుగుతుందని పాపాలు తొలగిపోతాయని మనకు మరో జన్మ ఉండదని అంటారు.  ఈ స్నానాలు ఆచరించడం వల్ల మానవ జన్మ ధన్యమవుతుంది అంటారు.  12 సంవత్సరాలకు ఒకసారి వచ్చిన మహాకుంభమేళా ఈసారి ప్రతా అంచనాలు వేరే లెవల్ ఉంటాయి.  అక్కడ ఆ రోజు మనం స్నానం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది.

2025లో మహా కుంభమేళ ఉత్తరప్రదేశ్ హోటల్ డీటెయిల్స్.

ఉత్తరప్రదేశ్లో ఫోటోలు ఎక్కడున్నాయి మనం ఎక్కడ స్టే చేయాలి ఒక్కరోజు చార్జి ఎంత. ఫ్యామిలీతో ఏ హోటల్ లో ఉండాలి. సింగిల్ గా ఎక్కడ ఉండాలి అనేది గురించి ఇక్కడ తెలుసుకుందాం. ప్రయగ్ రాజ్ ప్రయగ్ రాజ్ హోటల్ రేట్లు భారీగా పెరిగిపోయినట్లు అంచనా కనిపిస్తుంది.

  • మ్యాక్స్ హోటల్స్ ప్రయగ్ రాజ్,
  • స్టే బనారస్ హోటల్,
  • రాజ్ రెస్టారెంట్స్,
  • హోటల్ డాల్ఫిన్ గ్రాండ్,

ప్రయగ్ రాజ్ లో హోటల్స్ చాలా నే ఉన్నాయి. . వాటికి తగ్గనంత రేట్లు కూడా ఉంటాయి.

2025లో మహా కుంభమేళ ఉత్తర ప్రదేశ్ ప్రయగ్ రాజ్ చేరుకునే మార్గాలు,

రోడ్డు మార్గం, మన తెలుగు రాష్ట్రాల నుండి మహా కుంభమేళా ప్రయగ్ రాజ్ చేరుకునే మార్గాలు, బస్సులు అందుబాటులో ఉన్నాయి, మరియు జీప్ ప్రైవేటు జీపులు దివ్య చక్ర వాహనాలు వంటి సౌకర్యం మన ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ వారు అందుబాటులో పెట్టారు. UPSRTC బస్సులు అందుబాటులో ఉంటాయి. మరియు బుకింగ్ కొరకు రెడ్బస్ లో బుకింగ్ చేసుకొని ఉత్తరప్రదేశ్ కు వెళ్లాలి. వారినాశి నుండి ప్రయగ్ రాజ్ 130 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

రైలు మార్గం, ప్రయగ్ రాజ్ మన తెలుగు రాష్ట్రాల నుంచి రైలు ప్రయాణం ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. గాయ రైల్వే స్టేషన్ నుండి ప్రయగ్ రాజ్ రైలు ఉంది, వికారాబాద్ నుండి ప్రయగ్ రాజ్ రైలు ఉంది. మరియు విజయవాడ మరియు గుంటూరు మౌలాలి మరియు సికింద్రాబాద్ స్పెషల్ ట్రైన్లు విశాఖపట్నం వంటి రైలు మార్గాలు అందుబాటులో ఉన్నాయి, హైదరాబాదు నుండి 46 ట్రైన్లు ప్రయగ్ రాజ్ అందుబాటులో ఉంటాయి.

విమానం మార్గం, ప్రయగ్ రాజ్ విమాన మార్గం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్, తిరుపతి విమానాశ్రయం, మరియు విజయవాడ మరియు బెంగుళూరు మరియు విశాఖపట్నం వంటి విమానం మార్గాలు ఉత్తరప్రదేశ్ కి అందుబాటులో ఉన్నాయి.

ముగింపు.

మహా కుంభమేళ ఉత్తరప్రదేశ్లో ఉన్న ప్రయగ్ రాజ్ సమీపంలో నదులు కలుస్తూ ఉంటాయి. అక్కడ మీరు స్నానం ఆచరించడం వల్ల ఎంతో పుణ్యం కలుగుతుంది. మరియు మహా కుంభమేళా 12 సంవత్సరాల కు వచ్చే మహా పురస్కారాలు ఈ పురస్కారాల్లో స్నానమాచరించడం వల్ల మనకు ఎంతో పుణ్యం కలుగుతుంది. మరియు ఎంతోమంది సాధువులు గురువులు మరియు సన్యాసి గురువులు వంటి ఎంతోమంది గురువులు ఈ మహాకుంభమేడుకు వస్తూ ఉంటారు. అక్కడ త్రివేణి నది మరియు గంగా యమునా కావేరి నదులు ఒకచోటు కలిసే ప్రాంతం గా ఉంటుంది. ఈ ప్రాంతంలో మనం ప్రాణం ఆచరించడం వల్ల పుణ్యం కలుగుతుంది.

ధన్యవాదములు..!

Leave a Comment