Chidambaram Nataraja Temple Timings 2025
పరిచయం, చిదంబరం శ్రీ నటరాజ ఆలయం భారతదేశంలో తమిళనాడు రాష్ట్రంలో కడలూరు జిల్లాలో చిదంబరం గ్రామంలో శ్రీ నటరాజ ఆలయం ఉంది. చిదంబరం నటరాజ దేవాలయం శివునికి అంకితమైనది. నటరాజ దేవాలయం చోళ నిర్మాణ శైలి. కడలూరు నుండి చిదంబరం ఆలయానికి 42 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నటరాజ ఆలయం చేరుకోవడానికి 44 నిమిషాలు పడుతుంది. తమిళనాడు నుండి చిదంబరం నటరాజ ఆలయానికి 147 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నటరాజ దేవాలయానికి చేరే సమయం 02:23 నిమిషాలు పడుతుంది. Chidambaram Temple 39 ఎకరాల విస్తీర్ణంలో దేవాలయం నిర్మించారు.
భారతదేశంలో తమిళనాడు రాష్ట్రంలో చిదంబరం నటరాజ దేవాలయం ఎంతో పురాణతమైన దివ్య క్షేత్రంలో చిదంబరం దేవాలయం ఒకటి, చిదంబరం ఆలయం అడుగడుగునా ఆధ్యాత్మిక అనుభూతిని కలుగుతుంది. పంచభూతాలలో లింగల్లో ఒకటైన ఆకాశ లింగం చిదంబరం క్షేత్రాలలో అలలారుతుంది. 2, కాంచీపురంలో పృధ్వలింగం 3,జమ్ముకేశ్వర్లో జన లింగం 4,అరుణాచలంలో అగ్ని లింగం 5, శ్రీకాళహస్తిలో వాయు లింగం
చిదంబరం అంటే మాట అర్థం ఏమిటి అంటే.? చిత్ అంటే అంబులం అనే మాట నుండి ఉద్భవించింది. చిదంబరం అంటే నృత్యాన్ని ప్రదర్శించే వేదిక అని అర్థం. ఈ క్షేత్రానికి భక్తాదులు దర్శనానికి వేరే సంఖ్యలో వస్తూ ఉంటారు
Chidambaram Nataraja Temple darshanTiming
- చిదంబరం ఆలయం దర్శనం టికెట్, ఫ్రీ,
- చిదంబరం ఆలయ పూజ సమయం,20 నిమిషాల నుండి 60 నిమిషాల వరకు,
- చిదంబరం డ్రెస్సింగ్ కోడ్; సంప్రదాయ దుస్తులు లేదా కొత్త వస్త్రాలు.
- చిదంబరం ఆలయంలో మొబైల్ మరియు కెమెరా అనుమతి లేదు.
- చిదంబరం ఆలయంలో ప్రసాదాలు అందుబాటులో ఉన్నాయి.
చిదంబరం ఆలయం దర్శనం టికెట్ మరియు ఎంట్రీ టికెట్, టుమారో టికెట్, టుమారో దర్శనం, ఆన్లైన్ బుకింగ్, సండే టికెట్, టుడే దర్శనం, ఫ్రీ
- చిదంబరం ఆలయం ప్రారంభం సమయం ఉదయం, 04:30 AM నుండి 12:00 PM వరకు మరియు సాయంత్రం, 05:30 PM నుండి రాత్రి, 10:00 PM వరకు ఉంటుంది.
చిదంబరం దేవాలయం ఉత్సవాల్లో పూజ సమయాలు మరియు దర్శనం సమయాలు మారుతూ ఉంటాయి.
Chidambaram Temple Daily Pooja schedule And Timings
- సోమవారం, చిదంబరం ఆలయం పూజ దర్శనం మరియు దర్శనం సమయం, 05:30 AM TO 12:30 PM And 05:30 PM TO Night 10:00 PM
- మంగళవారం, చిదంబరం ఆలయం పూజ దర్శనం మరియు దర్శనం సమయం, 05:30 AM TO 12:30 PM And 05:30 PM TO Night 10:00 PM
- బుధవారం, చిదంబరం ఆలయం పూజ దర్శనం మరియు దర్శనం సమయం, 05:30 AM TO 12:30 PM And 05:30 PM TO Night 10:00 PM
- గురువారం, చిదంబరం ఆలయం పూజ దర్శనం మరియు దర్శనం సమయం, 05:30 AM TO 12:30 PM And 05:30 PM TO Night 10:00 PM
- శుక్రవారం, చిదంబరం ఆలయం పూజ దర్శనం మరియు దర్శనం సమయం, 05:30 AM TO 12:30 PM And 05:30 PM TO Night 10:00 PM
- శనివారం, చిదంబరం ఆలయం పూజ దర్శనం మరియు దర్శనం సమయం, 05:30 AM TO 12:30 PM And 05:30 PM TO Night 10:00 PM
- ఆదివారం, చిదంబరం ఆలయం పూజ దర్శనం మరియు దర్శనం సమయం, 05:30 AM TO 12:30 PM And 05:30 PM TO Night 10:00 PM
Chidambaram Nataraja temple Pooja Timings
Pooja | Timings |
పాలు నివేదం | 06:30 AM |
శివునికి మహా హారతి | 07:00 AM |
కలసంది పూజ | 07:45 AM TO 09:00 AM |
ఇరందాం కాలం పూజ | 10:00 AM TO 11:00 AM |
ఉచ్చు కలశం పూజ | 11:30 AM TO 12:00 PM |
సాయరక్షై పూజ | 05:15 PM TO 06:00 PM |
ఇరందం కాలం పూజ | 07:00 PM TO 08:00 PM |
అర్ధజామం పూజ | 09:00 PM TO 10:00 PM |
Chidambaram Nataraja temple abhishekam Cost
చిదంబరం నటరాజ దేవాలయం రుద్రాభిషేకం మరియు పాలాభిషేకం వాటి వివరాలను క్రింద రాయబడి ఉంటాయి,?
అభిషేకం | ప్రతిరోజు చేసే పూజలు |
అభిషేకం టికెట్ | ధర 72200/- |
పూజ సమయం | రెండు గంటలు మాత్రమే |
ఒక ఫ్యామిలీ | అనుమతి ఉంటుంది |
అభిషేక మరియు టైమింగ్ సమయం | 09:00 AM TO 08:30 PM |
Chidambaram Nataraja temple Archana Timings
Archana | Timings |
అష్టోత్తర శతనామం | 06:30 AM |
సహస్రమామ అర్చన | 07:00 AO TO 07:30 AM |
సమ్మేళన సహస్రనామం | 08:00 AM TO 09:00 AM |
పంచాక్షర త్రిశతి | 11:00 AM TO 12:00 PM |
పంచముఖి సహస్రనామం | 06:30 PM TO 08:00 PM |
ఏకసమాయ లక్ష్మి అర్చన | 09:00 TO 09:30 PM |
Chidambaram temple Break timings
Chidambaram temple Break timings | 01:00 PM TO 05:00 PM |
Chidambaram Nataraja temple opening hours
తమిళనాడులో పుణ్యక్షేత్రం ఈ చిదంబర దేవాలయం లో ఎన్ని గంటలు ఓపెన్ ఉంటుందంటే 22 గంటల వరకు దేవాలయం తెరిచే ఉంటుంది, చిదంబరం దేవాలయం చాలా అద్భుతంగా ఆనందంగా ఎంత చిక్కని రహస్యాలతో ఈ దేవాలయం నిర్మించారు, ఈ దేవాలయం 22 గంటల అవర్స్ ఓపెనింగ్ లో ఉంటుంది, భక్తాదులు ఎప్పుడైనా దర్శనం చేసుకోవచ్చు,
Chidambaram Temple Festivals చిదంబరం దేవాలయం పండగలు
- మహాశివరాత్రి,
- నాట్య అంజలి ఉత్సవాలు,
- కార్తీక పౌర్ణమి,
- అరుధార దర్శనం,
- ఆణి తిరుమంజనం ఉత్సవాలు,
- మహాశివరాత్రి, చిదంబరం నటరాజ దేవాలయంలో మహాశివరాత్రి రోజున మహా శివునికి పాలాభిషేకాలు పుష్ప పాలాభిషేకాలు వంటితో దేవాలయం అనిలాడుతుంది. ఆ రోజున దేశంలో ఎక్కడా జరగని అద్భుతాలు నటరాజ దేవాలయంలో జరుగుతాయి. కనుక ఆ రోజు ఈ మహాశివరాత్రి చూడడానికి వేలాదిమంది సంఖ్యలు భక్తాదులు వస్తారు. స్వామివారికి ఆ రోజున ఎంతో ప్రీతిగా నటరాజుతో హోమాలు యజ్ఞాలు వంటి కార్యక్రమంలో అప్పుడు ఉంటాయి.
- నాట్య అంజలి ఉత్సవాలు, చిదంబరం నటరాజ దేవాలయం నాటాంజలి నాట్యంజలి స్వామి వరకు ఎంతో ప్రీతిగా భావిస్తారు. ఈ కార్యక్రమం డిసెంబర్ లేదా నవంబర్ లో జరుగుతుంది. ఆ రోజున భారతదేశంలో గుర్తింపుగా పొందిన మహా చిదంబ క్షేత్రం గుర్తింపు ఉంటుంది. నాట్యంతో ఆడుతున్న వారు ప్రజలను ఎంతో ఆకట్టుకుంటుంది. ఇలాంటి నాట మండపం ఏ ప్రదేశంలో లేదు, నటరాజ దేవాలయం మాత్రమే అవుతుంది. ఈ వేడుకలు చూడడానికి వేల మంది భక్తాదులు తరచూ వస్తారు.
- కార్తీక పౌర్ణమి, నటరాజ ఆలయంలో కార్తీక పౌర్ణమి రోజు స్వామివారికి పాలు అభిషేకలతో దేవాలయం అనిలాడుతుంది, నటరాజ ఆలయంలో కార్తీక పౌర్ణమి రోజున దేవాలయంలో స్వామివారికి ఎంతో ఆప్యాయతంగా నటరాజ స్వామికి పుష్పాలు తో స్వామివారిని అలంకరిస్తారు, కార్తీక పౌర్ణమి రోజున నాగదేవతలకు పాలతో అభిషేకం చేస్తారు. ఈ దేవాలయం ప్రత్యేకంగా కార్తీక్ పౌర్ణమి రోజు జరుపుకుంటారు,
- అరుధార దర్శనం, చిదంబరం నటరాజ దేవాలయంలో అరుధార దర్శనం కోసం రోజున భక్తాలు ఎందరో భక్తాదులు వస్తూ ఉంటారు. కనుక ఆ దర్శనం ధరించిన వారు ఎంతో పుణ్యం కలుగుతుంది, అని నమ్మకం అందువల్ల ఆ దర్శనం కోసం భక్తాదులు ఎదురుచూస్తూ ఆప్యాయతంగా దేవాలయానికి వెళుతూ ఉంటారు.
ఆణి తిరుమంజనం ఉత్సవాలు, చిదంబరం నటరాజ ఆలయంలో ఆణి తిరుమంజనం ఉత్సవాలు, ఈ ఉత్సవం చాలా గుర్తింపు ఉంటుంది. ఎందుకంటే ప్రజలకు ఎంతో ఏడాదితో కూడిన భక్తులు ఉంటారు. కనుక ఆణి తిరుమంజనం ఉత్సవాలు, ఈ ఉత్సవాలు ఏడాదికి ఒకసారి వస్తుంది. శివుడు మునికి దర్శనమిచ్చాడు కనుక ఉత్సవాన్ని చాలా గొప్పగా జరుపుకుంటారు. ఊరేగింపులు మరియు రథోత్సవం ఉంటాయి. భక్తాదులు వేలసంఖ్యలో వస్తారు.
Chidambaram Temple History చిదంబరం ఆలయం చరిత్ర
చిదంబరం దేవాలయం చరిత్ర గురించి ఇపుడు మనం తెలుసుకోబోతున్నాం.? చిదంబరం దేవాలయం చాలా ప్రాణాతమైనది. ఈ ఆలయం ఎన్నో శతబ్దల నిర్మించారు. చిదంబరం దేవాలయం చోళ రాజులు నిర్మించినట్టు తెలుస్తుంది. ఎంతో నీ పుణ్యాలతో శిల శాసనాలతో ఎంతో గొప్పగా నిర్మించారు.
క్రిష్ పూర్వం 3 శబ్దంలో నిర్మించినట్లు చరిత్ర ఆధారాలు గుర్తింపు ఉన్నాయి. ఇది దేవాలయం చాలా నైపుణ్యాలతో గొప్ప వ్యక్తులతో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర ఆధారాలు గుర్తింపులు ఉన్నాయి. ఈ నిర్మాణం తమిళ్ నిర్మాణం చెప్తారు. చోళ రాజులు ఈ దేవాలయాన్ని చాలా అభివృద్ధి చేశారు. పులుత్తంగా చోళుడు మరియు రాజేంద్రుడు చోళుడు చిదంబరం నటరాజ దేవాలయాన్ని అభివృద్ధి చేశారు. విక్రమ చూలుడు దీప నైవేద్యాలతో శాసన ఏర్పాటు చేసినట్లు చరిత్ర శాసనాలు చెబుతారు.
పూర్వం ఈ చిదంబరం ప్రాంతం దట్టమైన ప్రకృతి అడవిలో కొలువై ఉంది. ఈ ప్రాంతంలో తిలై వనంలో భువనేశ్వర్లు యజ్ఞాలు చేసేవారు. మునులు కోరిక మేరకు మహాశివుడు బ్రాహ్మణ రూపంలో తెలియవనములో దర్శనం ఇచ్చారు. ఆ బ్రాహ్మణుడు ఎంతో చేదర్శంగా ఉంటాడు. దాంతో బ్రాహ్మణులకు మరియు మునీశ్వరులకు ఒక పోరాటం జరుగుతుంది,
ఆ పోరాటంలో బ్రాహ్మణుడు గెలుస్తారు, దాంతో మునీశ్వరులు బ్రాహ్మణులపైకి సర్పాలు వదులుతారు. ఆ సర్పాలను మెడలో వేసుకుంటారు. చేతికి ఆభరణాలు వేసుకుంటారు. మునీశ్వరులు బ్రాహ్మణుని మామూలు వ్యక్తి కాదు అని తెలుసుకుంటారు. అప్పుడు అక్కడ మునీశ్వరులు మేరకు నటరాజ స్వామిగా ఆవిర్భవించారు.
Architecture and Features of Chidambaram Temple చిదంబరం ఆలయం నిర్మాణం మరియు విశిష్టత
చిదంబరం దేవాలయం చాలా పురాణతమైన దేవాలయం గుర్తింపు పొంది, ప్రపంచంలో ఇటువంటి దేవుళ్లను ఎక్కడ లేదని చెబుతుంది. ఈ దేవాలయంలో ప్రధాన ద్వారాలు తొమ్మిది ఉన్నాయి. ప్రధాన గర్భంలో 29 స్తంభాలు ఉన్నాయి. ఆలయం పై కప్పులు 65 దూలాలు ఉన్నాయి. అదే పైకప్పులు ఓం నమో శివాయ అని నామం రాశారు.
చిదంబరం నటరాజ ఆలయంలో 21602 బంగారు కలకలను నిర్మించారు. ఈ ఆలయం కోసం 73 వేల బంగారు మేకలు ను ఉపయోగించారు. ఈ సంఖ్యలన్నీ మానవ శరీర నిర్మాణానికి సూచన ఉండడం భావిస్తారు. ఎత్తయిన గోడలతో బలమైన రాయితో ఈ దేవాలయాన్ని గొప్పగా నిర్మించారు. ఈ దేవాలయం ప్రధాన గోపురం నుంచి భక్తాదులు దర్శనం కోసం వస్తూ ఉంటారు. ఈ దేవాలయం నిర్మించడానికి సున్నం పటిక బెల్లం వంటి ద్రవ్యాలను ఉపయోగించి దేవాలయం నిర్మించారు.
చిదంబరం నటరాజ దేవాలయంలో 65 మంది అల్వార్లు ఇక్కడ దర్శించుకోవచ్చు, చిదంబరం దేవాలయం 108 దివ్యదేశాలలో చిదంబరం ఆలయం ఒకటిగా కావడం విశేషంగా నమ్ముతారు.
Ways to reach Chidambaram Temple చిదంబరం ఆలయం చేరుకునే మార్గాలు
- రోడ్డు మార్గం, చిదంబరం నటరాజ ఆలయానికి తమిళనాడు TNSTC బస్సులు మరియు కార్లు దివ్య చక్ర వాహనాలు దానికి అందుబాటులో ఉన్నాయి. చెన్నై నుండి 224 km దూరంలో ఈ దేవాలయం ఉంటుంది. తమిళనాడు నుండి 148 కిలోమీటర్ల దూరంలో దేవాలయం ఉంటుంది. ఆలయానికి ప్రతి మూడు నిమిషాలకు బస్సులు అందుబాటులో ఉన్నాయి.
- రైలు మార్గం, చిదంబరం నటరాజ ఆలయం కి తమిళనాడులో రైళ్లు ఉన్నాయి. చెన్నై నుండి తమిళనాడుకు రైళ్లు ప్రతినిత్యం ఉంటాయి. హైదరాబాద్ మరియు తిరుపతి వంటి ప్రయాణం చేసేవారు ఆన్లైన్లో బుకింగ్ తీసుకోవాలి, ఎందుకంటే వీక్లీ ట్రైన్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. తమిళనాడు చేరుకున్న భక్తాదులు ఆలయానికి రోడ్డు మార్గంలో బస్సులు మరియు కార్లు ఆలయానికి అందుబాటులో ఉంటాయి.
- విమాన మార్గం, నటరాజ ఆలయానికి విమాన మార్గం అందుబాటులో ఉన్నాయి, ఆలయానికి 2002 కిలోమీటర్ దూరంలో ఉన్న చెన్నై ఎయిర్ పోర్టు ఉంది, మరియు తిరుపతి ఎయిర్పోర్ట్ ఉంటుంది. చెన్నై నుండి ఆలయానికి రోడ్డు ప్రయాణం చేయవచ్చు, ప్రతినిత్యం బస్సులు అందుబాటులో ఉంటాయి.
Chidambaram temple ticket booking
తమిళనాడులో ఉన్న చిదంబరం నటరాజ దేవాలయం దర్శనం టికెట్ మరియు అభిషేకం టికెట్ వంటి సమాచారం కొరకు వెబ్సైట్ సంప్రదించవలెను.? స్పెషల్ దర్శనం టికెట్ మరియు విఐపి టికెట్ కొరకు ఆఫీసర్ వెబ్సైట్ సంప్రదించాలి.
http://www.chidambaramnataraja.org/
ముగింపు
తమిళనాడులో ఉన్న చిదంబరం నటరాజ దేవాలయానికి వచ్చిన భక్తాదులు ఎంతో ఆధత్మిక అనుభూతిని కలుగుతుంది. పంచభూత లింగాలలో ఒకటైన క్షేత్రం భక్తాదులు జీవితంలో ఒక్కసారైనా దర్శనం చేసుకోవాలి. దర్శనం చేసుకున్న భక్తాదులకు మోక్ష మార్గంలో వెళుతుంది. ఈ ఆలయం గోపురం నీడను చూస్తే నన్ను దగ్గరికి వస్తున్నట్లు గంభీరమైన మనసుతో కనిపిస్తుంది.