ఆషాడ అమావాస్య  రోజు  పూజ చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది

By TempleInsider

Published On:

ఆషాడ అమావాస్య  రోజు  పూజ చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది

Join WhatsApp

Join Now
On Ashada Amavasya day, this puja will bring Lakshmi Kataksha,Full Information In Telugu

ఆషాడ అమావాస్య  రోజు  పూజ చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది

 ఆషాడ మాసంలో వచ్చే అమావాస్య  చాలా శక్తివంతమైనది.  ఆరోజు దీప స్తంభ  పూజ అనేది  ప్రత్యేక పూజ  నిర్వహిస్తే  సంవత్సరం మొత్తం  లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది,  ఖర్చులు తగ్గుతాయి.  ఆదాయం మార్గాలు పెరుగుతాయి.

 ఆషాడ అమావాస్య  రోజు  పూజ చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది

మీ ఇంట్లో ఉండే సమస్యలన్నీ తొలగిపోతాయి. ఈ దీపస్తంభ పూజ ఎలా చేయాలంటే, మనం ప్రతిరోజు  మనం  పూజా మందిరంలో  పూజ చేసేటప్పుడు. మన ఇష్ట దైవాన్ని తలుచుకుంటూ పూజ చేస్తాం  అయితే  ఈ ఆషాడ అమావాస్య  మాత్రం  మీరు దీపారాధన చేసిన, దీపాలకి పూజ చేయాలి. దీన్నే  అంటారు.  ఈ పూజ ఎలా చేయాలంటే  వెండి కొంచెం తీసుకొని  ఆవు నెయ్యి కానీ  మూడు వత్తులు విడిగా వేసి  వెండి కంచంలో వెలిగించాలి.

అలా  రెండు ప్రమిదలు ఉంచి రెండు దీపాలు పెట్టాలి. నిండు ప్రమిదలు లేనివారు ఒక్క ప్రమిద ఉన్న దాంట్లో కూడా చేసుకోవచ్చు, అలా దీపాలు వెలిగించిన, తర్వాత దీపాలకి బొట్లు పెట్టి  అక్షింతలు జల్లి  ఆ దీపారాధన చేసిన దీప స్థంబాలకే పూజ చేయాలి. ఆ ప్రమిదలకి పూజ చేయాలి,  ఆ ప్రమిదలకు పూజ ఎలా చేయాలంటే,  ఓం దీపలక్ష్మి  నమో నమః ఆ మంత్రం జపిస్తూ ఆ పూజ చేయాలి.

 పుష్పాలతో 21  సార్లు జపించాలి.  పుష్ప అక్షంతలతో పూజించాలి.   తీపి పదార్థం నేవద్దంగా స్వీకరించాలి.  దీన్ని దీపస్తంభ పూజ అని పిలుస్తారు.  ఆషాడ అమావాస్య రోజు  మీరు వెలిగించిన, దీపరాధనం వల్ల  సంవత్సరం మొత్తం కూడా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది.

 ఆషాడ అమావాస్య రోజు  సాయంకాలం పూట ప్రత్యేక  ప్రదేశాలు చోటు  మీ ఇంట్లో దీపరాధన చేయాలి.  మీ ఇంటి హాల్లో  ఎనిమిది మూలల్లో 8 దీపారాదాలు చేయాలి.   తూర్పు మరియు పడమర  మరియు దక్షణ  మరియు  ఉత్తరం,  ఈశాన్యం, నైరుతి, ఆగ్నేయం,  వాయు ఎనిమిది మూలల దీపాలు వెలిగిస్తే  అష్టలక్ష్మి సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది. 

వాళ్ళ వీలు కానీ సందర్భంలో  ఒక దీపరాధంతో  చేతిలో పట్టుకొని  హాల్లో 8 మూలల్లో దీపంతో తిరగండి.  ఈ ప్రత్యేకత దీపారాధన  ఆషాడ అమావాస్య రోజు పాటిస్తే మీకు సంపూర్ణ లక్ష్మి కటాక్షం కలుగుతుంది. అమ్మవారికి నిమ్మకాయల దండ వేయడం వల్ల  శత్రువు దృష్టి తగ్గుతుంది. 

పూజా విధానం

ఆషాడ మాసంలో అమావాస్య రోజు ఉదయం పూజ సమయం, 5:00 AM నుండి 9:00 AM వరకు అమ్మవారికి దీపారాధనతో ప్రీతితో చేయాలి.
ఆషాడ మాసంలో అమావాస్య రోజు సాయంత్రం, పూజ సమయం, 6:30 PM నుండి రాత్రి 9:00 PM వరకు అమ్మవారికి పూజలు చేయాలి. దీపాదంతో నలుమూలల తిరగాలి. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది.

 తరచుగా అడిగే ప్రశ్న జవాబు.?

1,  ఆషాడ అమావాస్య రోజు గ్రామ దేవతకు ఏ విధంగా  దండ వేసి పూజించాలి.?
జవాబు, గ్రామదేవతకు  నిమ్మకాయల దండతో  పూజించడం వల్ల  మీకు  శత్రువులు బాధలు తొలగిపోతాయి. మరియు  నిమ్మకాయలతో దీపరాధయం చేయడం వల్ల కూడా మీకు శత్రువు బాధలు తొలగిపోతాయి.

2.   ఆషాడ మాసంలో గ్రామ దేవతకు  కుంకుమ పూజ  ఎలా చేయాలి.?
జవాబు, ఆషాడ మాసంలో గ్రామ దేవతకు కుంకుమ పూజ చేయడం వల్ల ధన లాభాలు  ఎక్కువగా  ఉంటాయి. అలా చేయడం వల్ల మీకు శుభాలు ఎక్కువగా కలుగుతాయి.

3.   లక్ష్మి కటాక్షం  కలగాలంటే    మీరు అమావాస్య రోజు ఏమి చేయాలి.?
జవాబు, మీరు ఉన్న ఇంట్లో  ఎనిమిది మూలాల దీపారాధన చేయడం వల్ల  మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది,   అంటే  తూర్పు, పడమర, దక్షిణం  ఉత్తరం,  ఈశాన్యం, ఆగ్నేయం,  నైరుతి,  వాయు,   8 మూల చేయడం వల్ల  మీకు  శుభాలు కలుగుతాయి.  లక్ష్మీ కటాక్షం ఉంటుంది.

4.   అమ్మవారికి ఇష్టమైన పదార్థాలు ఏవి.?
జవాబు, సముద్రంలో దొరికే   గోవులు  అమ్మకి ఎంతో ప్రీతి  వాటితో పూజ చేస్తే చాలా ఫలితాలు పొందుతారు.   దద్దోజనం,  పులిహోర,   బెల్లం పాకం,   గారెలు,  పుష్పాలు,  ఫలాలు,   అమ్మవారు ఎంతో ప్రీతి  వాటితో పూజ చేయడం, వల్ల మీకు ఎంతో  లక్ష్మి కటాక్షం కలుగుతుంది.

  ధన్యవాదములు..!

Leave a Comment